Home » Medchal–Malkajgiri
నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి)లో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక సుద్దవాగులో పడి ఇద్దరు యువకులు మృతిచెందారు.
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధి డబిల్పూర్లో ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. సరదాగా ఈత కొట్టేందుకు చెరువులో దిగి ప్రాణాలు కోల్పోయారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం ప్రాంతంలో కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిన యువతిపై ఒక యువకుడు ఎయిడ్స్ సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించినట్లు ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది.
భర్త చేసిన అప్పులను తీర్చేందుకు ఓ భార్య దొంగగా మారింది. గతంలో ఐటీ ఉద్యోగిగా పనిచేసిన ఓ మహిళ.. అప్పులతో కూరుకుపోయిన భర్త బాధ చూడలేక చైన్ స్నాచింగ్కు పాల్పడింది. అయితే చివరకు ఆమెకు ఊహించని షాక్ తగిలింది.
ఆగస్టు 14న పక్కా సమాచారంతో సరోగసి జరుగుతున్న ఓ ఇంట్లో సోదాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోదాల సమయంలో సరోగేట్ తల్లులతో పాటు వివిధ ఫెర్టిలిటీ హాస్పిటల్లకు చెందిన డాక్యుమెంట్స్ని గుర్తించినట్లు చెప్పుకొచ్చారు.
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు జనసంచారం స్థంభించిపోయింది. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అని తేడా లేకుండా.. అన్ని ఫ్లోటింగ్ సిటీలుగా మారిపోయాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు బానిసైన సోమేశ్వర్రావు మూడు సంవత్సరాల్లో 3 లక్షల వరకు డబ్బులు పోగొట్టాడు. ఈ సందర్భంగా అతను డబ్బులు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఆదివారం లారీ బైక్ను ఢీకొన్న ఘటనలో తల్లితండ్రి, కుమార్తె మృతి చెందగా, నాలుగేళ్ల కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
తెలంగాణ: బహదూర్పూర్ ప్రాంతానికి చెందిన డీసీఎం డ్రైవర్ మహమ్మద్ ఉమర్ కురేషిపై గో రక్షక్ దల్ సభ్యులు దాడి చేయడం గందరగోళ పరిస్థితులకు తెరలేపింది. డీసీఎం వాహనంలో ఆవులు తరలిస్తున్నట్లు గుర్తించిన గో రక్షక్ దల్ సభ్యులు మేడ్చల్ వద్ద అతడిని అడ్డగించి దాడి చేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీ ఖాజిగూడలోని ప్రభుత్వ స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను భారీ బందోబస్తు మద్య అధికారులు సోమవారం తొలగించారు.