Home » Medak
మూడు రోజుల క్రితం పంట పొలాలను పరిశీలించిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ నేడు సైకిల్పై బస్టాండ్కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ మధ్య కాలంలో పారిశ్రామిక వాడల్లో పేలుడులు సంభవిస్తున్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా, కుషాయిగూడ పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కార్మికుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సెంట్రల్ జీఎస్టీ మెదక్ రేంజ్ సూపరింటెండెంట్ రవిరాజన్ అగర్వాల్ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్ జీఎస్టీ విభాగంలో ఉన్నతాధికారి అయి న రవిరాజన్ అగర్వాల్.. ఓ వ్యాపారి నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి.
ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన దాదాపు 40 మంది ఈ నెల 13న ట్రావెల్స్ బస్సులో తీర్థయాత్రలకు బయలుదేరారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పలు దేవాలయాలను సందర్శించారు.
బాపు స్వామి బ్లాక్మెయిల్ వ్యవహారంపై వచ్చిన ఓ ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన పోలీసులు నర్సాపూర్లో అతడిని అరెస్టు చేశారు. బాపు స్వామి మొబైల్లో పలువురు మహిళలకు సంబంధించిన వీడియోలను పోలీసులు గుర్తించారు.
మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడుతున్న ఓ దొంగ స్వామీజీకి చెక్ పెట్టారు మెదక్ జిల్లా పోలీసులు. ఆడవారిని లోబర్చుకుని అత్యాచారాలకు పాల్పడుతున్న దొంగ బాబాను అరెస్టు చేసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. గాంధారిలో అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులపైకి కారు దూసుకెళ్లింది.
కొత్త బైక్ను పోలీసులు లాక్కెళ్లడానికి కారణమయ్యాడని స్నేహితుడిపై కోపం పెంచుకున్నాడు ఓ వ్యక్తి. అదును చూసి మిత్రుల సహాయంతో అతడిని తీవ్రంగా కొట్టాడు.
మెదక్ జిల్లాలో ఓ కోళ్ల ఫారంలో ఒక్కరోజే 6,500 బ్రాయిలర్ కోళ్లు వింత వ్యాధితో మృతి చెందాయి. కొన్ని నెలలుగా జిల్లాలోని చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో కోళ్ల ఫారాలలో బ్రాయిలర్ కోళ్లు పెద్ద సంఖ్యలో ఇలానే చనిపోయాయి.
ఒకవైపు బర్డ్ఫ్లూ కలకలం సృష్టిస్తుండగా.. కొక్కెర వ్యాధి సైతం విజృంభిస్తోంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్నగర్లో ఆదివారం ఒక్క రోజే ఏకంగా 12,200 బాయిలర్ కోళ్లు వీవీఎన్డీ(కొక్కెర)వ్యాధితో మృత్యువాత పడ్డాయి.