Home » Markapuram
అనంతపురం జిల్లా గుంతకల్లు-మార్కాపురం రోడ్డు మధ్య త్వరలో ప్యాసింజరు రైలు నడవనుంది. ఈ మేరకు రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రైలు ఏర్పాటు ద్వారా ఇక్కడి ప్రజలు తమ రాకపోకలను ఇక సులభతరం చేసుకోవచ్చు. అతి త్వరలోనే ఈ రైలు ప్రారంభం కానుంది.
కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల నేపథ్యంలో మానసికంగా కృంగిపోయిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాచుపల్లి పోలీసులు తెలిపిన ప్రకారం.. ప్రకాశం జిల్లా, మార్కాపురానికి చెందిన తోట శ్రావణ్ (32) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ రాజీవ్గాంధీనగర్లోని గ్రీన్వ్యూ టవర్స్లోని పూజితా ఎన్క్లేవ్లో నివాసముంటున్నాడు.
CM Chandrababu: అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మర్కాపురంలో స్వయం సంఘాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణాలను పంపిణీ చేశారు. మహిళల కోసం పోలీస్ శాఖ రూపొందించిన శక్తి యాప్ను ప్రారంభించారు.
CM Chandrababu Gift: ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. మర్కాపురంలో నిర్వహించి అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న సీఎం.. భార్యకు ప్రేమతో చీరను కొన్నారు.
ప్రకాశం జిల్లా: మార్కాపురంలోని మీనా మసీదు వద్ద ప్రైవేటు స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. స్కూల్ బస్సును డ్రైవర్ వేగంగా రివర్సు చేస్తుండగా అదుపుతప్పింది. ఈ ఘటనలో బస్సు ఢీ కొని ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. బైకులపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని మార్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే (Markapuram YCP MLA) నాగార్జునరెడ్డిపై వైసీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి (Peddireddy Suryaprakash Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవును.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రకాశం జిల్లా పర్యటన ముగిసిన మరుసటి రోజే మాజీ మంత్రి, జగన్ బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన కామెంట్స్ విన్న అభిమానులు..
సీఎం జగన్ (CM Jagan)కు ప్రకాశం జిల్లా మార్కాపురం (Markapuram)లో నిరసన సెగ తగిలింది. వైఎస్సాఆర్ ఈబీసీ నేస్తం రెండో విడత నిధులను బటన్ నొక్కి ప్రారంభించడానికి