• Home » Maoist Encounter

Maoist Encounter

Maoist victims: పౌరహక్కు నేతలపై మావోయిస్టు బాధిత కుటుంబాల భగ్గు

Maoist victims: పౌరహక్కు నేతలపై మావోయిస్టు బాధిత కుటుంబాల భగ్గు

పౌరహక్కుల నేతల తీరుపై మావోయిస్టు బాధిత కుటుంబాలు భగ్గుమన్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక అడవుల్లో ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణకు వస్తున్నారని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఏడాదిలో మావోయిస్టులను ఏరివేస్తాం

ఏడాదిలో మావోయిస్టులను ఏరివేస్తాం

ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా గుండం గ్రామంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సోమవారం పర్యటించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఇలాకాగా భావించే ప్రాంతంలోని గుండం గ్రామానికి అమిత్‌ షా ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకున్నారు.

Transforming Puvarti : ‘పువర్తి’కి స్వాతంత్య్రపు ‘వెలుగులు’!

Transforming Puvarti : ‘పువర్తి’కి స్వాతంత్య్రపు ‘వెలుగులు’!

పువర్తి.. ఛత్తీ్‌స్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలోని కీలకమైన మావోయిస్టు ప్రభావిత గ్రా మం. అంతేకాదు హార్డ్‌ కోర్‌ మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు మడవి హిడ్మా స్వగ్రామం కూడా ఇదే!

ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల మృతి

ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల మృతి

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన నేపథ్యంలో.. దక్షిణ అబూజ్‌మఢ్‌లో ఇంద్రావతి దళం నక్సల్స్‌ సమావేశమైనట్లు ఉప్పందుకున్న నాలుగు జిల్లాల పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు జరిపిన కాల్పు ల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు.

Maoists: జీడిపల్లి క్యాంప్‌పై మళ్లీ మావోయిస్టుల దాడి

Maoists: జీడిపల్లి క్యాంప్‌పై మళ్లీ మావోయిస్టుల దాడి

ఛత్తీ్‌సగఢ్‌లో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని జీడిపల్లి రెండో పోలీస్‌ క్యాంప్‌పై శనివారం అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.

Chhattisgarh: బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్‌పై  మావోయిస్టుల దాడి

Chhattisgarh: బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

ఛత్తీస్‌గడ్: వరుస ఎన్‌కౌంటర్లలో సహచరులను కోల్పో తూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న మావోయిస్టులు.. ప్రతి చర్యగా బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్‌పై మరో సారి మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి 2 పోలీస్ క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు.

Maoist Leader: నా భర్త మృతదేహంపై తూటా గాయాల్లేవు

Maoist Leader: నా భర్త మృతదేహంపై తూటా గాయాల్లేవు

మావోయిస్టు నేత ఏగోలాపు మల్లయ్య అలియాస్‌ మధు మృతదేహంపై ఒక్క తూటా గాయం కూడా లేదని ఆయన భార్య మీనా వెల్లడించారు.

Maoist Attack: సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

Maoist Attack: సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

వరుస ఎన్‌కౌంటర్లలో సహచరులను కోల్పో తూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న మావోయిస్టులు.. ప్రతి చర్యగా శుక్రవారం రాత్రి ఛత్తీ్‌సగఢ్‌ బీజాపూర్‌ పామేడు సమీపంలోని జీడిపల్లి సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుపై దాడి చేశారు.

Maoist encounters: తెలంగాణలో పదేళ్లలో 44 ఎన్‌కౌంటర్లు

Maoist encounters: తెలంగాణలో పదేళ్లలో 44 ఎన్‌కౌంటర్లు

తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. ఈ పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన 44 ఎన్‌కౌంటర్లలో 96 మంది మావోయిస్టులు మృతి చెందారు. రాష్ట్రం ఏర్పాటైన మొదటి సంవత్సరం నాలుగు సార్లు పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగినా.. మరణాలు నమోదు కాలేదు.

Mulugu: 9న రాష్ట్ర బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపు

Mulugu: 9న రాష్ట్ర బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపు

ములుగుజిల్లా చల్పాక అడవుల్లో ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్‌ కు నిరసనగా ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి