• Home » Maoist Encounter

Maoist Encounter

Ram Mandir : మావోయిస్టుల గ్రామంలో రాములోరి గుడి

Ram Mandir : మావోయిస్టుల గ్రామంలో రాములోరి గుడి

ఇటీవల మావోయిస్టు ప్రభావాన్ని నియంత్రించే క్రమంలో అక్కడ సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు ఏర్పాటు చేశారు.

Maoist Commander : నక్సల్‌ యాక్షన్‌ టీమ్‌ కమాండర్‌ ముఖేశ్‌ అరెస్టు

Maoist Commander : నక్సల్‌ యాక్షన్‌ టీమ్‌ కమాండర్‌ ముఖేశ్‌ అరెస్టు

కొవ్వాడ సొమడ అలియాస్‌ ముఖేశ్‌ను (33) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Maoist Leader Chalapati :మావోయిస్టు నేత చలపతి అంత్యక్రియలు పూర్తి

Maoist Leader Chalapati :మావోయిస్టు నేత చలపతి అంత్యక్రియలు పూర్తి

ప్రతాపరెడ్డి అలియాస్‌ చలపతి అంత్యక్రియలు ఆయన అత్తగారి గ్రామం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడులో విప్లవ అభిమానులు, సానుభూతిపరులు, ప్రజా సంఘాల సమక్షంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగాయి.

Supreme Court: ఎన్‌కౌంటర్‌పై సుప్రీం జడ్జితో విచారణ చేపట్టాలి

Supreme Court: ఎన్‌కౌంటర్‌పై సుప్రీం జడ్జితో విచారణ చేపట్టాలి

సీపీఐ (మావోయిస్టు) రాష్ట్ర కార్యదర్శి బడె చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ

TG News: మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. కీలక నేత మృతి..

TG News: మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. కీలక నేత మృతి..

తెలంగాణ (Telangana) మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈనెల 16న(గురవారం) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం (Chhattisgarh) బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్-మారేడుబాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు (Bade Chokka Rao ) అలియాస్ దామోదర్ మృతిచెందారు.

మావోయిస్టులపై నిరంతర నిఘా: డీజీపీ

మావోయిస్టులపై నిరంతర నిఘా: డీజీపీ

తెలంగాణలో మావోయిస్టుల కదలికలపై నిరంతర నిఘా ఉందని డీజీపీ జితేందర్‌ చెప్పారు.

High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్ గడ్, బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌తో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ.. ఛత్తీస్‌గడ్ సరిహద్దు వద్ద హై అలర్ట్‌ చేశారు. మావోయిస్టలు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దు నివురు గప్పిన నిప్పులా మారింది. భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

12 మంది మావోయిస్టుల కాల్చివేత

12 మంది మావోయిస్టుల కాల్చివేత

తెలంగాణ సరిహద్దులకు 15 కిలోమీటర్ల దూరంలో.. ఛత్తీ్‌సగఢ్‌లోని మారేడుబాక అడవుల్లో తుపాకులు గర్జించాయి. డీఆర్‌జీ, కోబ్రా బలగాలకు చెందిన వెయ్యిమంది నిర్వహించిన ఆపరేషన్‌లో.. తమకు తారసపడ్డ మావోయిస్టులను రెండు కిలోమీటర్ల దూరం వరకు వెంటాడి.. వేటాడి కాల్చిచంపారు.

తెలంగాణలో నక్సల్స్‌ కదలికలు?

తెలంగాణలో నక్సల్స్‌ కదలికలు?

అబూజ్‌మఢ్‌లో కేంద్ర బలగాల క్యాంపుల ఏర్పాటుతో మావోయిస్టులు ఇప్పుడు తెలంగాణను సేఫ్‌జోన్‌గా మార్చుకుంటున్నారా?

Chhattisgarh: ఇద్దరు ఆదివాసీ యువకులను ఎత్తుకెళ్లిపోయిన మావోయిస్టులు.. చివరికి..

Chhattisgarh: ఇద్దరు ఆదివాసీ యువకులను ఎత్తుకెళ్లిపోయిన మావోయిస్టులు.. చివరికి..

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగులూర్ పోలీస్ స్టేషన్ పరిధి కోర్చోలి గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీ యువకులను మావోయిస్టులు శనివారం నాడు ఎత్తుకెళ్లిపోయారు. స్థానిక మార్కెట్‌కు వెళ్లిన వారిని కత్తులతో బెదిరించి బలవంతంగా తీసుకెళ్లిపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి