Home » Maoist Encounter
ఛత్తీగఢ్ దండకారణ్యం జేగురుగొండ మావోయిస్టు పార్టీ సభ్యుడు హేమల భీమా పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 8మంది మావోయిస్టులు మృతి చెందారు.
మావోయిస్టు పార్టీ కిష్టారం ఏరియా కమిటీ సభ్యుడు సోడి పొజ్జ అలియాస్ లలిత్ను అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ సరిహద్దులోని ఛత్తీ్సగఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్లోని పూజారి కాంకేర్, మల్లంపేట అడవుల్లో ఈ నెల 16, 17 తేదీల్లో జరిగిన ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది.
Maoist party: పూజార్ కంకేర్ ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ శనివారం ఓ లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో పోలీసుల తీరుపై సంచలన ఆరోపణలు చేసింది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర బలగాలు అరాచకం సృష్టిస్తున్నాయని మావోయిస్టు పార్టీ పేర్కొంది.
ఇటీవల మావోయిస్టు ప్రభావాన్ని నియంత్రించే క్రమంలో అక్కడ సీఆర్పీఎఫ్ క్యాంపు ఏర్పాటు చేశారు.
కొవ్వాడ సొమడ అలియాస్ ముఖేశ్ను (33) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రతాపరెడ్డి అలియాస్ చలపతి అంత్యక్రియలు ఆయన అత్తగారి గ్రామం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడులో విప్లవ అభిమానులు, సానుభూతిపరులు, ప్రజా సంఘాల సమక్షంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగాయి.
సీపీఐ (మావోయిస్టు) రాష్ట్ర కార్యదర్శి బడె చొక్కారావు అలియాస్ దామోదర్ ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ
తెలంగాణ (Telangana) మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈనెల 16న(గురవారం) ఛత్తీస్గఢ్ రాష్ట్రం (Chhattisgarh) బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్-మారేడుబాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు (Bade Chokka Rao ) అలియాస్ దామోదర్ మృతిచెందారు.