Home » Manmohan Singh
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ జీవితం భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తిదాయక పాఠంగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Congress Honors Manmohan Singh While Overlooking P.V. Narasimha Rao's Legacy
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత రాజకీయ, ఆర్థిక రంగాల్లో ఓ మహోన్నత వ్యక్తి అని, అసలైన రాజనీతిజ్ఞుడని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) పేర్కొంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లో న్యాయం ఉందని, ఆ ఆశయం ఫలించాలని మనస్ఫూర్తిగా ఆశించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గుర్తు చేశారు. అలా సాకారమైన తెలంగాణకు తానిప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నానని తెలిపారు.
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మరణం చాలా బాధాకరమని, ఆయన మృతి దేశానికి తీరని నష్టమని సీఎం చంద్రబాబు అన్నారు.
పాతిక సంవత్సరాల నాటి మాట. 1999లో డాక్టర్ మన్మోహన్ సింగ్ దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేశారు (లోక్సభకు ఆయన పోటీ చేయడం అదే మొదటిసారి, అదే చివరిసారి). ఆ ఎన్నికలలో ఆయన ఓడిపోయారు.
Ex PM Manmohan Singh: దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో మృతి చెందారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సంతాప తీర్మానం చేసింది. ఈ తీర్మానంలో మన్మోహన్ సింగ్ తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణలతో దేశం అభివృద్ధి పథంలో ఏ విధంగా పరుగు పెట్టిందో ప్రశంసలు కురిపించింది.
మహారాష్ట్రలో తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో పీటీఐ వార్తా సంస్థతో హజారే మాట్లాడుతూ, పుట్టినవారికి మరణం తప్పదని, అయితే కొన్ని జ్ఞాపకాలు, వారసత్వం మాత్రం మిగిలిపోతాయని అన్నారు.
మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం వ్యక్తిగతంగా తనకు మన్మోహన్తో ఉన్న అనుబంధాన్ని ఒక సంతాప సందేశంలో నెమరువేసుకున్నారు. మన్మోహన్లోని మానవతా కోణాన్ని ఆయన ఆవిష్కరించారు.