Home » Mangalagiri
అమరావతి: ‘నవరత్నాలు, మేనిఫెస్టో, జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85 శాతం ఫెయిల్ (నవరత్నాలు నవమోసాలయ్యాయి)’ పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు గురువారం జాతీయ కార్యాలయంలో ఆవిష్కరించారు.
మంగళగిరిలో ఆర్కే కార్యాలయం వద్ద వైసీపీ నాయకుల నిరసన వ్యక్తం చేశారు. రహదారిపై టైర్లు కాల్చి వైసీపీ నాయకులు నిరసన తెలిపారు.
అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ బేటీ జరుగుతుంది.
అమరావతి: వైసీపీ శ్రేణుల రాజకీయ జీవితం అయిపోయినట్లేనని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. గురువారం ఆయన మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఇన్నర్ రింగ్ రోడ్పై ఫ్యాక్ట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్... డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పేదలకు అమరావతి రాజధానిలో ఇళ్ల స్థలాల ఆశ చూపించి ఓట్లు పొందాలని వైసీపీ వేసిన ఎత్తుకు తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ పైఎత్తు వేశారు. నియోజకవర్గంలోని 20 వేల మంది పేదలకు అధికారంలోకి రాగానే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని శనివారం స్పష్టమైన హామీ ఇచ్చారు.
ప్రతిసారీ పోలీసులు వచ్చి ఏదో చేస్తారని ఆశించవద్దు. మన కళ్ల ముందు అన్యాయం జరిగితే ప్రశ్నించండి. అందరూ కలిసి సంఘటితంగా పోరాటం చేయండి. మన డబ్బుతో.. మన పన్నులతో పాలన సాగిస్తూ మనల్ని శాసిస్తున్నారు. పన్నులు కట్టకపోతే మనకు నోటీసు ఇస్తారు. దురాక్రమణ చేసినా..
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అధికారపక్షం ఏదోరకంగా అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది.
అమరావతి: తనపై అసత్య ప్రచారం చేసినవారిపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్లో భారీ స్కామ్ జరిగిందని మాజీ ఛైర్మన్ అజయ్ రెడ్డి చేసిన ఆరోపణలపై లోకేష్ పరువునష్టం దావా వేశారు.
తనపై వచ్చిన అసత్య ఆరోపణలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు (శుక్రవారం) ఉదయం లోకేశ్ మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు.