Home » Manda Krishna Madiga
శనివారం రాత్రి నిజామాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్షా, కిషన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
‘‘ఎస్సీ వర్గీకరణ(SC classification) సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వద్దకు కాకుండా మరెక్కడికి వెళ్లాలి? ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోదీ(Narendra Modi)ని కాకుండా మరెవరిని కలవాలి. నేనేమీ బీజేపీ కండువా కప్పుకోలేదే!’’ అంటూ ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ(Manda krishna Madiga) వ్యాఖ్యానించారు.
దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నా యకుల మద్దతుతో పాటు ప్రజల మద్దతూ మాదిగలకే ఉన్నా.. 30 ఏండ్ల పోరాటానికి మాలలు అడ్డుపడుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు.
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను శాస్త్రీయ పద్ధతిలో అమలుచేయాలని మాదిగ మేధావుల వేదిక సదస్సు ముక్తకంఠంతో నినదించింది.
రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తక్షణమే అమలు చేయాలనే డిమాండ్తో ఎమ్మార్పీఎస్ ఫిబ్రవరి 7న వెయ్యి గొంతులు లక్ష డప్పులతో దండోరా సాంస్కృతిక మహా ప్రదర్శన చేపట్టనుంది.
MANDA KRISHNA MADIGA: సాధించిన వర్గీకరణను అమలు కాకుండా కొంతమంది అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. రాజకీయ పార్టీల ప్రధాన నాయకులతో తనకు వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయని తెలిపారు . తన జాతి బిడ్డల కోసమే తన వ్యక్తిగత సంబంధాలు ఉపయోగపడ్డాయని మంద కృష్ణ మాదిగ అన్నారు.
స్సీ రిజర్వేషన్ ఫలాలు ఉమ్మడిగా దక్కడం లేదని, ఐక్యత పేరుతో మాదిగల అవకాశాలనూ మాలలు అందుకుంటున్నారని ఎమ్మార్పీఎస్..
అంబేడ్కర్ ఆశయాల సాధనలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ వలన ఎవరికీ అన్యాయం జరగదన్నారు.
ఎస్సీ వర్గీకరణ సాధన కోసం 30 ఏళ్లుగా రాజీలేని పోరాటం చేశామని, మాదిగల పోరాటంలో న్యాయబద్ధతను గ్రహించి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ(Manda Krishna Madiga) అన్నారు.
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కుట్రలను సమర్థంగా ఎదుర్కొందామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) అన్నారు. వర్గీకరణ అమలు కోసం పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.