• Home » Manda Krishna Madiga

Manda Krishna Madiga

Mandakrishna Madiga: ఆగస్టు 13న దివ్యాంగుల మహాగర్జన

Mandakrishna Madiga: ఆగస్టు 13న దివ్యాంగుల మహాగర్జన

కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగుల పెన్షన్‌ రూ. 6 వేలు, ఆసరా పెన్షన్‌ రూ.4 వేలు, తీవ్ర వైకల్యం గల వారికి రూ. 15 వేలు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Manda Krishna Madiga: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం పోరాడతా

Manda Krishna Madiga: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం పోరాడతా

చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని పోరాడుతానని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. ఆయనకు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసిన నేపథ్యంలో ..

Mandda Krishna Madiga: మాదిగలు, దివ్యాంగులు, అణగారిన వర్గాలకు దక్కిన గౌరవం

Mandda Krishna Madiga: మాదిగలు, దివ్యాంగులు, అణగారిన వర్గాలకు దక్కిన గౌరవం

పద్మశ్రీ అవార్డును తాను అందుకున్నప్పటికీ అది యావత్‌ మాదిగలు, దివ్యాంగులు, అణగారిన వర్గాలకు దక్కినదిగా తాను భావిస్తానని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మంద కృష్ణమాదిగ అన్నారు.

CM Revanth Reddy: ఉద్యోగులకు  ఏం చేద్దాం!

CM Revanth Reddy: ఉద్యోగులకు ఏం చేద్దాం!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేవనెత్తిన పలు డిమాండ్లను పరిష్కరించే దిశగా రేవంత్‌ సర్కారు యోచిస్తోంది. వారి డిమాండ్లపై ఈ నెల 5న జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Manda Krishna Madiga: ఉద్యమాలకు దక్కిన గుర్తింపు ‘పద్మశ్రీ’

Manda Krishna Madiga: ఉద్యమాలకు దక్కిన గుర్తింపు ‘పద్మశ్రీ’

కేంద్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని ఉద్యమాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

Manda Krishna: ‘పద్మశ్రీ’ ఉద్యమాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నా

Manda Krishna: ‘పద్మశ్రీ’ ఉద్యమాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నా

Manda Krishna Madiga: పద్మశ్రీ పురస్కారం ఎమ్మార్పీఎస్ శ్రేణులు, ఉద్యమానికి దక్కిన గౌరవమని, జాతికి అండగా ఉన్న సమాజానికి వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. లక్ష్యం కోసం పనిచేస్తే గుర్తింపు, గౌరవం వస్తుందనడానికి తనకు వచ్చిన పురస్కారమే నిదర్శనమని అన్నారు.

Padma Shri Awards 2025: మందకృష్ణకు పద్మశ్రీ

Padma Shri Awards 2025: మందకృష్ణకు పద్మశ్రీ

తెలంగాణ సామాజిక కార్యకర్త మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందజేశారు. మొత్తం 68 మందికి పద్మ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం న్యూఢిల్లీ లో ఘనంగా జరిగింది.

Pidamarthi Ravi: వర్గీకరణ వ్యతిరేక పిటిషన్‌ వెనుక మంద కృష్ణ

Pidamarthi Ravi: వర్గీకరణ వ్యతిరేక పిటిషన్‌ వెనుక మంద కృష్ణ

వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య వేసిన పిటిషన్‌ వెనక ఎమ్మార్పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ హస్తం ఉందని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ పిడమర్తి రవి ఆరోపించారు.

Manda krishna Madiga : జగన్‌.. ఎస్సీ వర్గీకరణపై మీ వైఖరేంటి?

Manda krishna Madiga : జగన్‌.. ఎస్సీ వర్గీకరణపై మీ వైఖరేంటి?

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగ న్‌ బహిరంగంగా వెల్లడించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు.

MRPS: మంద కృష్ణ మా నాయకుడు కాదు

MRPS: మంద కృష్ణ మా నాయకుడు కాదు

మాదిగలను మోసం చేసిన మంద కృష్ణ మాదిగ తమ నాయకుడు కాదని, ఆయనను ఎమ్మార్పీఎస్‌ నుంచి బహిష్కరిస్తున్నామని మొట్టమొదటి ఎమ్మార్పీఎస్‌ ఉద్యమకారులు పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి