• Home » Mancherial

Mancherial

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

సమగ్ర శిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన సమ్మె ఆదివారం 20వ రోజుకు చేరింది. కలెక్టరేట్‌ ఎదుట శిబిరంలో ఉద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాస్క్‌ ధరించగా, మహిళా ఉద్యోగులు వారికి రాఖీలు కట్టారు.

పెరుగుతున్న నేరాలు

పెరుగుతున్న నేరాలు

జిల్లాలో క్రైం రేట్‌ వేగంగా పెరుగుతోంది. పోలీస్‌శాఖ అసాంఘిక కార్యకలాపాలను అణిచివేస్తున్నప్పటికీ చాపకింద నీరులా పెరిగిపోతూనే ఉండటం సర్వత్రా ఆందోళనను కలిగిస్తోంది. జిల్లాలో వ్యభిచారం, జూదం నిత్యకృత్యం కాగా గంజాయి వినియోగం, నకిలీ విత్తనాల సరఫరా విస్తరిస్తోంది.

జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ అండ్‌ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపులో భాగంగా శనివారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్‌కు తరలివచ్చారు.

దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తున్న తమ పార్టీకి చెందిన నాయకులపై దాడులకు పాల్ప డిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్‌ సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. నస్పూర్‌ ప్రెస్‌ క్లబ్‌లో శని వారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

న్యూ ఇయర్‌ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి

న్యూ ఇయర్‌ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి

న్యూ ఇయర్‌ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని డీసీపీ భాస్కర్‌ హెచ్చరించారు. శనివారం పట్టణ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పలువురు రౌడీషీటర్స్‌కు కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

వాహనదారులు పత్రాలు కలిగి ఉండాలి

వాహనదారులు పత్రాలు కలిగి ఉండాలి

వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని సీఐ వేణుచందర్‌ అన్నారు. శ్రీరాంపూర్‌లోని అరుణక్కనగర్‌ పోలీసు కమ్యూనిటీ కాంట్రాక్ట్‌ కార్యక్రమం నిర్వహించారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలో ప్రజా సంక్షేమమే లక్ష్యం గా ప్రజాప్రతినిధులు ముందుకు సాగుతున్నారు. దశాబ్దా లుగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న పనులు ఎట్టకేలకు కొలిక్కి వస్తున్నాయి. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వివేకానంద్‌, గడ్డం వినోద్‌లు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

కొనసాగుతున్న ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మె

కొనసాగుతున్న ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మె

సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు కలెక్టరేట్‌ ఎదుట చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. శుక్రవారం తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగుతుం దని జేఏసీ అధ్యక్షురాలు సుమలత, ప్రధాన కార్యదర్శి రాజన్నలు తెలిపారు.

మందగించిన ప్లాట్ల అమ్మకాలు

మందగించిన ప్లాట్ల అమ్మకాలు

జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మందగించింది. భూముల క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. వేసిన లేఅవుట్లలో ప్లాట్లు అమ్ముకోవడానికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నానా పాట్లు పడుతున్నారు. కొంత మంది రియల్టర్లు పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారు.

ఈయేడు రైతన్నకు చేదు అనుభవాలు

ఈయేడు రైతన్నకు చేదు అనుభవాలు

జిల్లాలో ఈయేడు వ్యవసాయ రంగం పలు ఒడిదొడుకులకు లోనైంది. ప్రతికూల పరిస్థితులతో ప్రధాన పంటలైన వరి, పత్తి, మామిడి నష్టాలనే మిగిల్చాయి. వానాకాలం సీజన్‌లో ఎడతెరిపి లేని వర్షాలు పంటలను దెబ్బతీశాయి. చేతికొచ్చే సమయంలో కురిసిన వానలకు కోతదశలో ఉన్న వరి నేలవాలగా పత్తి తడిసి నల్లబడింది. కళ్లాల్లోని ధాన్యం తడిసి నష్టపోయారు. మామిడి రైతులకు నిరాశే మిగిలింది. పూత, కాత అంతంత మాత్రంగానే వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి