Home » Maharashtra
Wife And Lover: భర్త బతికి ఉంటే తమ సంబంధానికి అడ్డుగా ఉంటాడని వారు భావించారు. ఈ నేపథ్యంలోనే చంద్రశేఖరన్ హత్యకు ప్లాన్ చేశారు. శుక్రవారం రాత్రి మంచంపై పడున్న అతడి చేతుల్ని దిశ పట్టుకుంది. రాజాబాబు గొంతు నులిమి చంపేశాడు.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా భారీ వర్షాలతో వణుకుతోంది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో..
Nagpur Ippa Gang: తన భార్య చావుకు అర్షద్ కారణమని గ్యాంగ్ లీడర్ భావించాడు. అతడ్ని చంపి పగ తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే గ్యాంగ్ మొత్తం అర్షద్కు వ్యతిరేకంగా మారింది.
Pune woman earns by sleeping: నిద్రపోయే ఇంటర్న్షిప్ ఒకటుందని మీరెప్పుడైనా విన్నారా? ప్రముఖ మ్యాట్రెస్ సంస్థ నిర్వహించిన 'స్లీప్ ఇంటర్న్షిప్'నాలుగో సీజన్కు ఎంపికైన పుణె యువతి పూజా మాధవ్ ఏకంగా 9.1 లక్షల రూపాయలు నగదు బహుమతిని సొంతం చేసుకున్నారు.
తమను ఒకచోట చేర్చడం ఎవరికీ సాధ్యం కాలేదని, బాల్ ఠాక్రే సైతం చేయలేకపోయిన పనిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాష్ట్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా చేశారని రాజ్ ఠాక్రే వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది.
మరాఠీ వివాదంపై రాజ్థాకరేను సవాల్ చేస్తూ కేడియా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ పెట్టారు. ముంబైలో 30 ఏళ్లుగా ఉంటున్నా తనకు మరాఠీ సరిగా రాదని అన్నారు. మరాఠా ప్రజల కోసం అని చెబుతూ కొందరు అనుచిత కార్యక్రమాలకు దిగుతున్నారని, ఇందుకు ప్రతిగా తాను కూడా ప్రతిజ్ఞ చేస్తున్నానని, మరాఠీని నేర్చుకునే ప్రసక్తే లేదని అన్నారు.
Thackeray Cousins: ఉద్ధవ్ థాక్రే.. రాజ్ థాక్రే 2005లో చివరి సారిగా ఒకే స్టేజిపై కనిపించారు. తర్వాత శివసేనలో గొడవల కారణంగా పార్టీని రాజ్ వీడారు. 2006 మార్చి 9వ తేదీన సొంతంగా మహారాష్ట్ర నవ్ నిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్)ను స్థాపించారు.
Viral Video: విద్యార్థులు నది మార్గం ద్వారా ప్రయాణం చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో విద్యార్థులు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని.. భయపడుతూ.. అడుగులో అడుగు వేసుకుంటూ నది దాటుతున్నారు.
భారతదేశంలోని అత్యంత ధనిక మున్సిపాల్ కార్పొరేషన్ను దక్కించుకోడానికి రంగం సిద్ధమవుతోంది. గెలుపు దిశగా ఎన్నికల కూటమిని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కొనసాగుతున్న సమావేశాలు పురుటినొప్పులు పడుతున్నాయ్.
ఫడ్నవిస్ సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వం ఏప్రిల్ 16న జారీ చేసిన ప్రభుత్వ తీర్మానం (జీఆర్) ప్రకారం 1 నుంచి 5వ తరగతి వరకూ ఇంగ్లీషు, మరాఠీ మీడియం స్కూళ్లలో హిందీ తప్పనిసరి. అయితే దీనిపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో జూన్ 17న సవరించిన జీఆర్ను జారీ చేసింది.