Home » Maharashtra
Police Use AI: ఆ వ్యక్తికి ట్రక్ ఆనవాళ్ల గురించి పెద్దగా తెలీదు. ట్రక్పై రెడ్ మార్క్ ఉందని మాత్రమే చెప్పాడు. పోలీసులకు ఈ కేసు ఛాలెంజింగ్గా మారింది. అతడు చెప్పిన ఆనవాళ్లతో ఆ ట్రక్ను పట్టుకోవటం అసాధ్యం. కానీ, ఏఐ ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.
కుటుంబకలహాలు ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. భార్య కాపురానికి రాకుండా ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిందనే మనోవేదనతో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. నలుగురు పిల్లలను దారుణంగా హతమార్చి తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ అమానవీయ ఘటన అందరి హృదయాలనూ కలచివేస్తోంది.
జన్మాష్టమి 2025 వేడుకలు మహారాష్ట్రలో ఘనంగా జరిగాయి. ఆ క్రమంలోనే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఓ వేదికపైకి చేరిన క్రమంలో కార్యకర్తలు ఒక్కసారిగా ఎగబడ్డారు. హఠాత్తుగా పెరిగిన బరువును తట్టుకోలేక వేదిక కూలిపోయింది.
స్థానికంగా మెరుగైన వైద్య సదుపాయాల లేమి, గుంతలతో కూడిన రోడ్లు, మరో పక్క భారీ ట్రాఫిక్ జామ్ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా 49 ఏళ్ల మహిళ.. ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందింది.
ఓట్ల దొంగతనంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శరద్ పవార్ ఘాటుగా స్పందించారు. ఇది చిన్న విషయం కాదని, దీనిని ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుని సమీక్షించాలని సూచించారు. దీంతోపాటు ట్రంప్ విధానాలపై కూడా స్పందించారు.
తుల్సి బాగ్ రోడ్డులో ఉంటున్న రౌత్.. మెడికల్ చౌక్ సమీపంలోని స్థానిక సారా దుకాణంలో పనిచేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. అతను తన మొబైల్ నెంబర్ నుంచి ఫోన్ చేసి బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు.
తక్షణ రుణాల పేరిట లోన్ యాప్ నిర్వాహకులు చేస్తున్న అరాచకాలు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. డబ్బు చెల్లించినా ఇవ్వలేదంటూ రుణగ్రహీతలపై తీవ్ర ఒత్తిడి చేయడం, మార్ఫింగ్ ఫొటోలతో ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ముంబయిలోని ఓ మహిళకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలను..
మన దేశంలో కొన్ని అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ సైన్స్ కూడా ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతుంది. ఈ స్థలాలు కేవలం ఆధ్యాత్మికమే కాదు, శాస్త్రవేత్తల పరిశోధనకు కూడా ఆసక్తికరంగా మారాయి. అవి ఎక్కడ ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో రోజురోజుకు హార్ట్ ఎటాక్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. వయస్సు తేడా లేకుండా చిన్న వయస్సు పిల్లల నుంచి పెద్ద వారి వరకు అనేక మంది మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యువకుడు జిమ్లో వర్క్ అవుట్ చేస్తూ మృతి చెందాడు.
Nagpur Bandit Bride: సమీరా ఓ భర్తనుంచి ఏకంగా 50 లక్షల రూపాయలు.. మరో భర్త నుంచి 15 లక్షల రూపాయలు దోచేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రిజర్వ్ బ్యాంకులో పనిచేసే సీనియర్ అధికారులను కూడా ఆమె పెళ్లి చేసుకుని మోసం చేసింది.