• Home » Lok Sabha Polls 2024

Lok Sabha Polls 2024

Lok Sabha Polls 2024: నెమ్మదిగా సాగుతున్న పోలింగ్..కారణం అదే..!

Lok Sabha Polls 2024: నెమ్మదిగా సాగుతున్న పోలింగ్..కారణం అదే..!

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పలుచోట్ల ఈవీఎం మిషన్లు మొరాయించడంతో ఓటింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది.

PM Modi: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఓటూ ముఖ్యమే.. ఆరో దశ ఎన్నికల వేళ మోదీ ఆసక్తికర పోస్ట్

PM Modi: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఓటూ ముఖ్యమే.. ఆరో దశ ఎన్నికల వేళ మోదీ ఆసక్తికర పోస్ట్

లోక్ సభ ఆరో దశ ఎన్నికలు(Lok Sabha election 2024) జరుగుతున్న వేళ ప్రధాని మోదీ(PM Modi) ఎక్స్ అకౌంట్లో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Lok Sabha Polls 2024: ఆరో దశ పోలింగ్ ప్రారంభం.. అందరి చూపు అటే..!

Lok Sabha Polls 2024: ఆరో దశ పోలింగ్ ప్రారంభం.. అందరి చూపు అటే..!

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha election 2024) ఆరో దశ(Phase 6) ఓటింగ్ జరుగుతోంది. ఈ దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలతో సహా.. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది.

Lok Sabha election 2024: రేపే ఆరో దశ పోలింగ్..ఆరు రాష్ట్రాల్లోని 58 స్థానాలకు ఓటింగ్

Lok Sabha election 2024: రేపే ఆరో దశ పోలింగ్..ఆరు రాష్ట్రాల్లోని 58 స్థానాలకు ఓటింగ్

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha election 2024) ఆరో దశ(Phase 6) పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది. ఈ దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలతో సహా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు శనివారం(మే 25న) ఓటింగ్ జరగనుంది.

PM Modi: అభివృద్ధి చేసే వారికే ప్రజల మద్దతు.. శిమ్లా ప్రచారంలో ప్రధాని మోదీ ఉద్ఘాటన

PM Modi: అభివృద్ధి చేసే వారికే ప్రజల మద్దతు.. శిమ్లా ప్రచారంలో ప్రధాని మోదీ ఉద్ఘాటన

దేశాభివృద్ధికి పాటు పడే వారికే ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రధాని మోదీ(PM Modi) ఉద్ఘాటించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం హిమాచల్ ప్రదేశ్‌లో(Himachal Pradesh) పర్యటించారు.

PM Modi : 2047 వరకు కష్టపడతా!

PM Modi : 2047 వరకు కష్టపడతా!

వికసిత్‌ భారత్‌ కల సాకారం కోసం 2047 వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెట్టాడని ప్రధాని మోదీ అన్నారు. ఇండియా టీవీ సలాం ఇండియా షోలో ఆయన మాట్లాడారు. దేవుడు తననో ప్రత్యేక కార్యం మీద పంపాడని తనకు అనిపిస్తోందన్నారు. దేవుడు తనకు దారిచూపించడమే కాకుండా శక్తినిచ్చాడని, 2047 కల్లా వికసిత్‌ భారత్‌ లక్ష్యం నెరవేర్చే వరకు దేవుడు

PM Modi: అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు.. ప్రతిపక్షాలపై విరుచుకుపడిన ప్రధాని మోదీ

PM Modi: అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు.. ప్రతిపక్షాలపై విరుచుకుపడిన ప్రధాని మోదీ

అధికారం కోసం విపక్ష ఇండియా కూటమి(INDIA Alliance) నేతలు ఎంతకైనా తెగిస్తారని ప్రధాని మోదీ(PM Modi) ఘాటు విమర్శలు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానాలోని భివానీ-మహేంద్రగఢ్‌లో గురువారం జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు.

ADR Report: లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల్లో 121 మంది నిరక్షరాస్యులు.. ఏడీఆర్ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు

ADR Report: లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల్లో 121 మంది నిరక్షరాస్యులు.. ఏడీఆర్ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు

లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) పోటీ చేస్తున్న దాదాపు 121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులుగా ప్రకటించుకున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదిక ప్రకారం.. 359 మంది 5వ తరగతి వరకు చదివారు.

Big Breaking: బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి..

Big Breaking: బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి..

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీవీప్యాట్ మెషీన్ ధ్వంసం కేసులో ఇరుక్కున్న మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. మరికాసేపట్లో ఈ పిటిషన్‌ను ధర్మాసనం విచారించనుంది.

Rahul Gandhi: ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి: రాహుల్ గాంధీ

Rahul Gandhi: ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి: రాహుల్ గాంధీ

లోక్ సభ ఎన్నికల్లో విజయంపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మూడోసారి అధికారం చేపడుతామని ఎన్డీఏ కూటమి ఆశాభావంతో ఉంది. లేదు.. తమ కూటమికి ప్రజలు పట్టం కడతారని ఇండియా కూటమి అంటోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి