Home » Liquor Lovers
రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలకు చెల్లిస్తున్న ధరలను 10-15 శాతం వరకు పెంచాల్సిందిగా ఈ అంశంపై అధ్యయనం చేసిన త్రిసభ్య కమిటీ సూచించినట్లు తెలుస్తోంది.
Telangana: కొన్నాళ్ల కింద రాష్ట్రంలోని మందుబాబులకు కింగ్ఫిషర్ కంపెనీ చేదువార్త చెప్పింది. బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు షాక్ ఇచ్చింది. అయితే తాజాగా లిక్కర్ లవర్స్కు ఆ సంస్థ కిక్ ఇచ్చే న్యూస్ చెప్పింది.
ఎవరైనా తాగి బైక్ లేదా ఇతర వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులకు అనుమానం వస్తే వెంటనే వారిని ఆపి బ్రీత్ ఎనలైజర్ ద్వారా మద్యం తాగింది లేనిది నిర్ధారిస్తారు. 100 మి.లీ రక్తంలో ఎంత ఆల్కహల్ శాతం ఉందనేది లెక్కించి 30 మి.గ్రాములు దాటితే పోలీసులు కేసు నమోదు చేస్తారు. సాధారణంగా వంద మి.లీ రక్తంలో..
మద్యం షాపుల పాలసీ విషయంలో రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇస్తున్న తక్కువ మార్జిన్తో నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్న లైసెన్సీలకు ఊరటనిచ్చింది.
Liquor shops: కొత్త సంవత్సరం ప్రారంభం వేళ.. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం షాపు యజమానులకు కమిషన్ శాతాన్ని భారీగా పెట్టింది.
Happy New Year 2025: కొత్త ఏడాది మొదలవడానికి మరికొన్ని గంటలే ఉంది. న్యూ ఇయర్ను గ్రాండ్గా స్టార్ట్ చేసేందుకు అంతా సిద్ధమవుతున్నారు. పాత ఏడాది జ్ఞాపకాలు తలచుకుంటూనే.. కొత్త సంవత్సరంలో సాధించాల్సిన లక్ష్యాలను రెడీ చేసుకుంటున్నారు.
మద్యం ధరలు షాక్ కొట్టే స్థాయిలో పెంచుతామన్న గత సీఎం జగన్ అన్నట్టుగానే మందుబాబుల జేబులు ఖాళీ చేశారు.
డిసెంబరు 31 అంటేనే.. మద్యం ప్రియులకు పండుగే పండుగ.. వారిని సంతృప్తి పరిచేందుకు మద్యం దుకాణాల నిర్వాహకులు డిపోల నుంచి భారీగా మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.
రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో క్వార్టర్ రూ.99 రకాల హవా పెరిగిపోతోంది. క్రమంగా లిక్కర్ మార్కెట్ను ఆక్రమిస్తోంది.
ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన ఎక్సైజ్, పోలీసు శాఖల అధికారులు మంగళవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులోని ఎటపాక మండలంలో రెండు గ్రామాల్లో సారా స్థావరాలపై ఆకస్మిక దాడి చేశారు.