Home » Kuwait
Open House Meeting for Indians: కువైత్లోని భారత ఎంబసీ (Embassy of India) బుధవారం (డిసెంబర్ 6వ తారీఖున) నాడు ఓపెన్ హౌస్ మీటింగ్ (Open House Meeting) నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
అల్-ఖువైసత్ ప్రాంతంలో ముఖ్యంగా సుబియా వంతెన చుట్టూ రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనలు, అనధికారికంగా వాహనాల అద్దె కార్యకలాపాలను నిర్వహిస్తున్న వారి కోసం జహ్రా సెక్యూరిటీ డైరెక్టరేట్ తనిఖీలు చేపట్టింది.
బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో దీక్షా దివస్ని నిర్వహించడం జరిగింది.
దేశవ్యాప్తంగా అంతకంతకు పెరిగిపోతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలను (Traffic Violations) అడ్డుకట్ట వేసేందుకు తాజాగా కువైత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ జరిమానాలను భారీగా పెంచనున్నట్లు వెల్లడించింది.
గడిచిన కొంత కాలంగా ఉల్లంఘనదారులపై గల్ఫ్ దేశం కువైత్ ఉక్కుపాదం మోపుతోంది. ప్రధానంగా రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించే ప్రవాసులను ఏమాత్రం ఉపేక్షించడం లేదు.
గల్ఫ్ దేశం కువైత్ 2023లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు (Traffic Violations) సంబంధించి జరిమానాల రూపంలో ఏకంగా 66 మిలియన్ దినార్లు (రూ. 1780కోట్లు) వసూలు చేసింది. ఈ మేరకు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోని ట్రాఫిక్ ఉల్లంఘనల పరిశోధన విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ ముహమ్మద్ సాద్ అల్-ఒటైబీ వెల్లడించారు.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది.
కువైత్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల (Indian students) కు ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కువైత్ (Indian Community School Kuwait) తీపి కబురు అందించింది.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) లో ప్రవాసులు భారీగా ఉంటారనే విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ఆ దేశ జనాభా కంటే కూడా వలసదారులే అధికంగా ఉంటారు.
రోజురోజుకి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కువైత్ ట్రాఫిక్ విభాగం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ చట్టాన్ని సవరించి జరిమానాలను భారీగా పెంచింది.