• Home » Kolusu Parthasarathy

Kolusu Parthasarathy

Kolusu Parthasarathi: ఉగాదిలోగా 5 లక్షల ఇళ్లు పూర్తి: మంత్రి పార్థసారథి

Kolusu Parthasarathi: ఉగాదిలోగా 5 లక్షల ఇళ్లు పూర్తి: మంత్రి పార్థసారథి

16 నెలల్లోనే 3 లక్షలకు పైగా ఇళ్ళు పూర్తి చేసినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. మరో అయిదు లక్షల ఇళ్లు ఉగాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

AP Politics: జగన్‌కు ఇచ్చి పడేసిన మంత్రి పార్థసారథి..

AP Politics: జగన్‌కు ఇచ్చి పడేసిన మంత్రి పార్థసారథి..

వైఎస్ జగన్‌పై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వ హయాంలో క్రెడిట్ చోరీ తప్ప ఆయన చేసిందేమీ లేదంటూ ఎద్దేవా చేశారు. ఆయన పాలనంతా దోపిడీ..

Parthasarathi Blasts YSRCP: ‘నా బీసీ’ మాటలు అర్ధరహితం.. జగన్‌పై మంత్రి పార్థసారథి సెటైర్లు

Parthasarathi Blasts YSRCP: ‘నా బీసీ’ మాటలు అర్ధరహితం.. జగన్‌పై మంత్రి పార్థసారథి సెటైర్లు

జగన్ పాలనలో అన్ని ముఖ్యమైన పదవుల్లో గానీ, అఖరికి పార్టీ పదవుల్లో కూడా అగ్రవర్ణలతో, వారి సంబంధించిన సామాజికవర్గంతో ప్రభుత్వాన్ని నడిపారని మంత్రి పార్థసారథి విమర్శించారు. వైసీపీ రౌడీల చేతుల్లో, వైసీపీ ఆరాచక శక్తుల చేతుల్లో చంద్రయ్య బలయ్యాడని.. అన్యాయంగా బలైన చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

Koluau Parthasarthy: ప్రతి కుటుంబానికీ 1.04 లక్షలు లబ్ధి

Koluau Parthasarthy: ప్రతి కుటుంబానికీ 1.04 లక్షలు లబ్ధి

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సగటున రూ.1.04 లక్షల లబ్ధి చేకూరుస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. విజయవాడ బందరు రోడ్డులోని...

TDP: అందుకే జగన్ అసెంబ్లీకి రావట్లేదు.. టీడీపీ ఎమ్మెల్యేల పంచ్‌ల వర్షం

TDP: అందుకే జగన్ అసెంబ్లీకి రావట్లేదు.. టీడీపీ ఎమ్మెల్యేల పంచ్‌ల వర్షం

అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవడానికి జగన్ మాట్లాడుతున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అధికారం కోసం జగన్ రాజకీయాల్లో ఉన్నారు కానీ... రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని చెప్పారు. గతంలో క్యాబినెట్ సమావేశాలు కానీ, సచివాలయానికి వచ్చిన దాఖలాలు కానీ జగన్‌కు లేవని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు.

Pardasaradhi: సచివాలయ సిబ్బందితోనే పింఛన్ల పంపిణీ.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు

Pardasaradhi: సచివాలయ సిబ్బందితోనే పింఛన్ల పంపిణీ.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చేసిన ఐదు సంతకాలకు కేబినెట్ ఆమోదించింది. అయితే కేబినెట్ భేటీలో చర్చించిన విషయాలను మంత్రి కొలుసు పార్థసారధి (Kolusu Parthasarathy) వెల్లడించారు.

Parthasarathy:  జగనన్న కాలనీ పేరు మార్పుపై చర్చిస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి

Parthasarathy: జగనన్న కాలనీ పేరు మార్పుపై చర్చిస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి

అమరావతి: హౌసింగ్ కార్యక్రమంపై నిన్న (మంగళవారం) సమీక్షించానని, గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం చేసిందని మంత్రి కొలుసు పార్థ సారథి విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయంలో 2 లక్షలు నుంచి 2.50 వేలు వుంటే వాటిని వైసీపీ ప్రభుత్వం 1.80 వేలకు తగ్గించారని ఆరోపించారు.

AP Elections: పోలింగ్ కేంద్రం వద్ద జోగి తనయుడు హల్‌‌చల్

AP Elections: పోలింగ్ కేంద్రం వద్ద జోగి తనయుడు హల్‌‌చల్

వరుసగా రెండో సారి అందుకునేందుకు పోలింగ్ వేళ.. అధికార వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. ఆ క్రమంలో అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొంటున్నాయి.

TDP News: మరో స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు

TDP News: మరో స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (AP Assembly election) వెలువడేలోగా అభ్యర్థులను ఖరారు చేయడయే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మరో సీటు విషయంలో క్లారిటీ ఇచ్చారు. నూజివీడు టీడీపీ ఇన్‌ఛార్జీగా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధిని (MLA Partha Sarathi) నియమించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి