• Home » Kollu Ravindra

Kollu Ravindra

Chandrababu: కృతివెన్ను ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

Chandrababu: కృతివెన్ను ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కృత్తివెన్ను రోడ్డు ప్రమాద క్షతగాత్రులను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ముందస్తుగా రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున కంటైనర్, మినీ వ్యాన్ ఢీకొని ఆరుగురు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Nadendla Manohar: మొన్న కొల్లు రవీంద్ర.. నేడు నాదెండ్ల మనోహర్..

Nadendla Manohar: మొన్న కొల్లు రవీంద్ర.. నేడు నాదెండ్ల మనోహర్..

పదవులు దక్కాయని రిలాక్స్ అవకుండా కార్యాచరణ చేపడుతున్నారు కొత్త మంత్రులు. మొన్నటికి మొన్న మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ఆకస్మిక పర్యటనలు నిర్వహించి అధికారులను హడలెత్తించారు. తాగునీటి సమస్యకు చెక్ పెట్టించారు. ఇక నేడు తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగారు. ముందుగా రైతుల కోసం పంట కాల్వలు, తెనాలి ప్రజానీకం కోసం డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్నారు

Kollu Ravindra: ఆకస్మిక పర్యటనలతో అధికారులను హడలెత్తిస్తున్న కొల్లు రవీంద్ర

Kollu Ravindra: ఆకస్మిక పర్యటనలతో అధికారులను హడలెత్తిస్తున్న కొల్లు రవీంద్ర

ఎన్నికైన వెంటనే అలసత్వం ప్రదర్శించక టీడీపీ ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగుతున్నారు. తమ నిజయోజకవర్గంలోని సమస్యలపై అధికారులను కలిసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఆకస్మిక పర్యటనలతో కొల్లు రవీంద్ర అధికారులను హడలెత్తిస్తున్నారు.

AP Politics: ఓటమిని తట్టుకోలేకనే విషసంస్కృతికి జగన్ తెర.. రాళ్ల దాడిపై కొల్లు రవీంద్ర

AP Politics: ఓటమిని తట్టుకోలేకనే విషసంస్కృతికి జగన్ తెర.. రాళ్ల దాడిపై కొల్లు రవీంద్ర

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వేర్వేరు చోట రాళ్ల దాడి ఘటనలకు రాష్ట్రంలో కలకలం రేపాయి. ఈ ఘటనలకు అటు టీడీపీ, ఇటు జనసేన శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాజాగా రాళ్లదాడిపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర స్పందిస్తూ ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందే సీఎం జగన్ రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై జరిగిన రాళ్ల దాడి జగన్మోహన్ రెడ్డి పైశాచికత్వానికి నిదర్శనమన్నారు.

Kollu Ravindra: పీఎస్‌పై దుమ్మీకి వెళ్లిన పేర్ని నానిపై కేసు పెట్టాల్సిందే..

Kollu Ravindra: పీఎస్‌పై దుమ్మీకి వెళ్లిన పేర్ని నానిపై కేసు పెట్టాల్సిందే..

Andhrapradesh: బందరు తాలుకా పోలీస్ స్టేషన్ పై దుమ్మీకి వెళ్లిన పేర్ని నాని, అతని కుమారుడు కిట్టుపై కేసు నమోదు చేయాలని మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. బందరు మండలం ఆర్ గొల్లపాలెంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందలాది వైసీపీ శ్రేణులతో తాలుకా పీఎస్ వద్ద అలజడి సృష్టించిన తండ్రీ, కొడుకులపై కేసు నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP: వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలపై కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్

TDP: వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలపై కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్

Andhrapradesh: వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. మూకుమ్మడి రాజీనామాలతో వలంటీర్ల నిజస్వరూపం బయట పడిందన్నారు. ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా వాలంటీర్లు వెళుతున్నారని.. వలంటీర్లను తొలగించమని ఈసీ చెప్పలేదన్నారు. కేవలం పెన్షన్ల పంపిణీకి మాత్రమే వలంటీర్లను దూరం పెట్టిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కూడా వలంటీర్లను కొనసాగిస్తామన్నారే గానీ తొలగిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. కేవలం సీఎం జగన్ రాజకీయంగా వాలంటీర్లను వాడుకునేందుకు మూకుమ్మడి రాజీనామాలు చేయిస్తున్నారని విమర్శించారు.

Kollu Ravindra: వైసీపీ ప్రభుత్వ అరాచకాల కారణంగానే చేనేత కుటుంబం ఆత్మహత్య

Kollu Ravindra: వైసీపీ ప్రభుత్వ అరాచకాల కారణంగానే చేనేత కుటుంబం ఆత్మహత్య

సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యల వెనుక నిజాలను వెలుగులోకి తెచ్చేందుకు చంద్రబాబు ఓ కమిటీని ఏర్పాటు చేశారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) తెలిపారు. జిల్లాలోని వైసీపీ ప్రభుత్వ అరాచకాల కారణంగానే చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుందని అన్నారు.

AP News: ఆ ఫైల్‌ను చెత్త కుప్పలో వేసిందెవ్వరు?.. విచారణ జరపాల్సిందే: కొల్లు రవీంద్ర

AP News: ఆ ఫైల్‌ను చెత్త కుప్పలో వేసిందెవ్వరు?.. విచారణ జరపాల్సిందే: కొల్లు రవీంద్ర

‘జర్నలిస్టుల హౌస్ సైట్ ఫైల్‌ను చెత్త కుప్పలో వేసిందెవ్వరు? మచిలీపట్నంలో చోటుచేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరపాలి.’ అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

AP News;  మచిలీపట్నంలో పేర్ని కిట్టు అనుచరుల వీరంగం

AP News; మచిలీపట్నంలో పేర్ని కిట్టు అనుచరుల వీరంగం

కృష్ణ జిల్లా: మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్నినాని కొడుకు పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు. తెలుగుదేశం బ్యానర్లు కడుతున్నాడని ఉల్లిపాలెంకు చెందిన యశ్వంత్ అనే యువకుడిని పేర్ని కిట్టు అనుచరులు చితకబాదారు.

Kollu Ravindra: బీసీ మహాసభ సాక్షిగా బీసీ డిక్లరేషన్‌ ప్రకటన

Kollu Ravindra: బీసీ మహాసభ సాక్షిగా బీసీ డిక్లరేషన్‌ ప్రకటన

Andhrapradesh: టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమం ద్వారా బీసీల అభిప్రాయాలు..ఆలోచనలు తెలుసుకోవడం జరిగిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో దారుణంగా దెబ్బతిన్న బీసీలను రాజకీయంగా.. సామాజికంగా.. ఆర్థికంగా.. విద్యాపరంగా తిరిగి ఉన్నత స్థానాల్లో నిలపాలన్నదే చంద్రబాబు ఆలోచన అని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి