• Home » Kollu Ravindra

Kollu Ravindra

Parthasarathy: జగన్ ప్రభుత్వంలో రంగులు వేయడమే తప్ప అభివృద్ధి జాడ లేదు

Parthasarathy: జగన్ ప్రభుత్వంలో రంగులు వేయడమే తప్ప అభివృద్ధి జాడ లేదు

ఆక్వా పర్యాటక రంగాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) అన్నారు. కైకలూరుకు స్వర్గధామమైన ఆక్వారంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

Minister Ravindra: అందుకే కీలక పత్రాలు తగులబెట్టారు.. మంత్రి రవీంద్ర షాకింగ్ కామెంట్స్

Minister Ravindra: అందుకే కీలక పత్రాలు తగులబెట్టారు.. మంత్రి రవీంద్ర షాకింగ్ కామెంట్స్

ప్రజాదర్బార్‌లో ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు. మచిలీపట్నంలో ఈరోజు(ఆదివారం) ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు అర్జీలు ఇచ్చారు.

Free Sand Policy: గుడ్ న్యూస్.. ఏపీలో ఇకపై ఉచితంగా ఇసుక..

Free Sand Policy: గుడ్ న్యూస్.. ఏపీలో ఇకపై ఉచితంగా ఇసుక..

ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై రాష్ర్ట్ంలో ఉచితంగా ఇసుక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) వెల్లడించారు. రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ(Sand Policy) అమలు కానుందని, దీని వల్ల రాష్ట్రంలో ఎంతోమందికి ఉపాధి అవకాశాలూ దొరుకుతాయని మంత్రి చెప్పుకొచ్చారు.

Kollu Ravindra: రంగంలోకి మినిష్టర్ ... అధికారుల్లో టెన్షన్‌

Kollu Ravindra: రంగంలోకి మినిష్టర్ ... అధికారుల్లో టెన్షన్‌

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తిరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రక్షాళన దిశగా స్థానిక శాసన సభ్యుడు, మంత్రి కొల్లు రవీంద్ర అడుగులు వేస్తున్నారు.

పేర్ని నానిపై  మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం..

పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం..

కృష్ణా జిల్లా: మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పినా ఆ పార్టీలో పేర్ని నానిలాంటి వ్యక్తులకు ఇంకా బుద్ధి రావడం లేదని మండిపడ్డారు.

Ramoji Rao: రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష..

Ramoji Rao: రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష..

కృష్ణా జిల్లా కానూరు(Kanuru) వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు(Ramoji Rao) సంస్మరణ సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష నిర్వహించింది. సచివాలయం 3వ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, సత్య కుమార్ హాజరయ్యారు.

AP News: రెండు శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

AP News: రెండు శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి: ఏపీ గనులు - భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రిగా కొల్లు రవీంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ మూడో బ్లాక్‌లో ఆయన తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మంత్రి తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.

AP Politics: టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం.. గొప్పలకే పరిమితమైన గత ప్రభుత్వం..!

AP Politics: టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం.. గొప్పలకే పరిమితమైన గత ప్రభుత్వం..!

తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి బీసీలు ఆ పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి టీడీపీ అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. వాస్తవానికి ఏపీ జనాభాలో అత్యధికశాతం బీసీలే. గత వైసీపీ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామని గొప్పుల చెప్పుకుంది.

Minister Ravindra: నాసిరకం మద్యంతో ప్రాణాలు తీసిన ఏ ఒక్కరినీ వదలను: మంత్రి కొల్లు రవీంద్ర

Minister Ravindra: నాసిరకం మద్యంతో ప్రాణాలు తీసిన ఏ ఒక్కరినీ వదలను: మంత్రి కొల్లు రవీంద్ర

నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) అన్నారు. నేరానికి పాల్పడిన ప్రతి ఒక్కరికీ చట్ట పరిధిలో శిక్షపడేలా చేస్తామన్నారు.

 Kollu Ravindra: నాసిరకం మద్యంతో పేదల జీవితాలతో ఆడుకున్నారు

Kollu Ravindra: నాసిరకం మద్యంతో పేదల జీవితాలతో ఆడుకున్నారు

యువతను మత్తులో పెట్టి, గంజాయికి బానిసలుగా వైసీపీ నేతలు మార్చారని ఎక్సైజ్, మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు. తన మీద నమ్మకం ఉంచి రెండు కీలక శాఖలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి