• Home » Kollu Ravindra

Kollu Ravindra

Students: ఆందోళన విరమించిన  గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ విద్యార్థినిలు

Students: ఆందోళన విరమించిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ విద్యార్థినిలు

Andhrapradesh: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినిలు ఆందోళనను విరమించారు. కళాశాల హాస్టల్ వాష్ రూమ్‌ల్లో హిడెన్ కెమెరాల ఘటన కలకలం రేపింది. తమ‌ జీవితాలను నాశనం చేశారంటూ విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఒక విద్యార్థి, విద్యార్ధినులు కలిసి కెమెరా అమర్చారని వారు ఆరోపించారు.

Minister Ravindra: అచ్యుతాపురం ఘటనను మాజీ సీఎం జగన్ రాజకీయం చేస్తున్నారు..

Minister Ravindra: అచ్యుతాపురం ఘటనను మాజీ సీఎం జగన్ రాజకీయం చేస్తున్నారు..

అచ్యుతాపురం(Achyutapuram) ఘటనను ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లి రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. బాధితులను ఓదార్చాల్సింది పోయి రాజకీయ విమర్శలకు జగన్ దిగటం సిగ్గుచేటని మంత్రి రవీంద్ర ఆగ్రహించారు.

Kolluravindra: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర

Kolluravindra: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర

Andhrapradesh: సింహాచలం అప్పన్న స్వామిని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ ఈవో, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కప్పష్టంభం ఆలింగనం, గర్భగుడిలో మంత్రి కొల్లురవీంద్ర ప్రత్యేక పూజలు చేసి.. ఆపై వేదాశీర్వచనం పొందారు.

Kollu Ravindra: ఫొటోగ్రఫీ రంగంలో   సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

Kollu Ravindra: ఫొటోగ్రఫీ రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

ఫొటోగ్రఫీ రంగంలో రోజు రోజుకి పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఫొటోగ్రాఫర్లకు రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. మచిలీపట్నంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాలు జరిగాయి.

Kollu Ravindra: రెడ్‌బుక్ పేరెత్తితేనే వైసీపీ నేతల పంచెలు తడిసిపోతున్నాయి

Kollu Ravindra: రెడ్‌బుక్ పేరెత్తితేనే వైసీపీ నేతల పంచెలు తడిసిపోతున్నాయి

Andhrapradesh: గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్, మైనింగ్ శాఖల్లో ప్రాధమికంగా 50 వేల కోట్ల దోపిడీ జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శుక్రవారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆ రెండు శాఖల్లో దోపిడీపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని అన్నారు.

AP News: అంబేద్కర్ స్మృతి వనంలో జగన్ పేరు తొలగింపుపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందన

AP News: అంబేద్కర్ స్మృతి వనంలో జగన్ పేరు తొలగింపుపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందన

అంబేద్కర్ స్మృతి వనంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు తొలగింపుపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. వైసీపీలోని అంబేద్కర్ అభిమానులే జగన్ పేరును తొలగించారని అన్నారు.

Kollu Ravindra: మెరైన్ ఫిషింగ్‌లో దేశంలోనే ప్రథమ స్థానంలో  ఏపీ

Kollu Ravindra: మెరైన్ ఫిషింగ్‌లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఏపీ

భారతదేశంలోనే మెరైన్ ఫిషింగ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆదివారం నాడు మచిలీపట్నంలో కేంద్ర పర్యావరణ, మత్స్యశాఖ అధికారుల బృందం పర్యటించింది. సముద్ర తీర ప్రాంతంలో ఆక్వా, మత్స్య పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర బృందానికి మంత్రి రవీంద్ర వివరించారు.

Kollu Ravindra: ఆ ఇద్దరిని పేర్నినాని దాచాడు... మంత్రి కొల్లు సంచలన వ్యాఖ్యలు

Kollu Ravindra: ఆ ఇద్దరిని పేర్నినాని దాచాడు... మంత్రి కొల్లు సంచలన వ్యాఖ్యలు

Andhrapradesh: మాజీ మంత్రి కొడాలినాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను మాజీ మంత్రి పేర్నినాని దాచాడంటూ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. శవం లెగిస్తే తప్ప జగన్ ఏపీకి రావాట్లేదంటూ కొల్లు ఫైర్ అయ్యారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తన భద్రత పెంచాలని జగన్ అంటుంటే... జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఏపీలో ఎవరైనా చనిపోయి శవం కనిపిస్తే .. గద్దలా వాలటానికి జగన్ వస్తున్నారని విమర్శలు గుప్పించారు.

Free Sand Policy: ఇసుకలో ఎందుకీ గందరగోళం?

Free Sand Policy: ఇసుకలో ఎందుకీ గందరగోళం?

‘ప్రజలకు మేలు జరగాలని తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం అమలులో గందరగోళం ఎందుకు వచ్చింది?

Kollu Ravindra: వైసీపీ హయాంలో తాగునీటి కష్టాలు..  కొల్లు రవీంద్ర విసుర్లు

Kollu Ravindra: వైసీపీ హయాంలో తాగునీటి కష్టాలు.. కొల్లు రవీంద్ర విసుర్లు

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తాగునీటి కష్టాలు వచ్చాయని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కాల్వల్లో పారెడు మట్టి కూడా తీయలేకపోయారని మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి