• Home » Kishan Reddy G

Kishan Reddy G

Kishan Reddy: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అభివృద్ధికి రూ.303 కోట్లు

Kishan Reddy: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అభివృద్ధికి రూ.303 కోట్లు

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలో అభివృద్ధి పనుల కోసం రూ.303 కోట్లు వెచ్చించేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అంగీకారం..

Kishan Reddy: గల్లీ లీడర్‌లా ఖర్గే వ్యాఖ్యలు: కిషన్‌రెడ్డి

Kishan Reddy: గల్లీ లీడర్‌లా ఖర్గే వ్యాఖ్యలు: కిషన్‌రెడ్డి

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు ఢిల్లీ లీడర్‌లా కాకుండా గల్లీ లీడర్‌లా ఉన్నాయని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు.

N Ramachander Rao: కాంగ్రెస్‌ సర్కారుపై ధర్మయుద్ధం

N Ramachander Rao: కాంగ్రెస్‌ సర్కారుపై ధర్మయుద్ధం

కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి, అధర్మ పాలన సాగుతోందన్నారు.

Kishan Reddy: గనుల లీజ్‌ మరింత సులభతరం

Kishan Reddy: గనుల లీజ్‌ మరింత సులభతరం

గనుల లీజ్‌, రెన్యూవల్స్‌ను మరింత సులభతరం చేస్తామని, ఇందుకోసం సింగిల్‌ విండో విధానం అమల్లోకి తెచ్చామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి చెప్పారు.

Kishan Reddy: గ్రీన్ ట్రాన్స్‌ఫర్మేషన్ దిశగా అడుగులు వేస్తున్నాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Kishan Reddy: గ్రీన్ ట్రాన్స్‌ఫర్మేషన్ దిశగా అడుగులు వేస్తున్నాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న సుస్థిర మైనింగ్ పద్ధతులను తెలుసుకోవడంలో వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ సదస్సు చాలా కీలకమని కిషన్‌రెడ్డి వెల్లడించారు. మైనింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చాలా అవసరమని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుందని కిషన్‌రెడ్డి ఉద్గాటించారు.

Kishan Reddy: బీజేపీ జూబ్లీహిల్స్‌  అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు

Kishan Reddy: బీజేపీ జూబ్లీహిల్స్‌ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు

జూబ్లీహిల్స్‌(Jublihills) నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ తరఫున అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి(Union Minister G. Kishan Reddy) పేర్కొన్నారు.

N Ramchander Rao: ట్రోల్స్‌ కాదు.. దమ్ముంటే నేరుగా రండి!

N Ramchander Rao: ట్రోల్స్‌ కాదు.. దమ్ముంటే నేరుగా రండి!

విద్యార్థులు, న్యాయవాదుల కోసం గతంలో పోరాటాలు చేశానని.. ఇప్పుడు రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తానని రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు.

Kishan Reddy: ‘సిగాచి’ ప్రమాదం అత్యంత బాధాకరం

Kishan Reddy: ‘సిగాచి’ ప్రమాదం అత్యంత బాధాకరం

పొట్టకూటి కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందటం అత్యంత బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

Kishan Reddy: ఎంపీ రఘునందన్‌కు కిషన్‌ రెడ్డి పరామర్శ

Kishan Reddy: ఎంపీ రఘునందన్‌కు కిషన్‌ రెడ్డి పరామర్శ

పార్లమెంటు సభ్యుడు రఘునందన్‌ రావును సోమవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పరామర్శించారు.

Kishan Reddy: మెట్రో డీపీఆర్‌ ఇచ్చింది గత వారమే

Kishan Reddy: మెట్రో డీపీఆర్‌ ఇచ్చింది గత వారమే

తెలంగాణ ప్రభుత్వం గత వారమే కేంద్రానికి మెట్రో రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్‌ ఇచ్చిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి