• Home » Khammam

Khammam

Ashwini: పూస శనగ 4037 రకానికి అశ్విని పేరు

Ashwini: పూస శనగ 4037 రకానికి అశ్విని పేరు

రాష్ట్రానికి చెందిన దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గౌరవం దక్కింది. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్‌) కొత్తగా అభివృద్ధి చేసిన పూస శనగ 4037 రకానికి అశ్విని పేరునే పెట్టింది.

ఏడాదికే కూలిన పిల్లర్

ఏడాదికే కూలిన పిల్లర్

Pillar Collapse: బీఆర్‌ఎస్ హయాంలో కోట్లాది రూపాయలతో మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్టు కాంక్రీట్ పనులు మొదటి ఏడాదిలోనే కుప్పకూలిపోతున్నాయి.

Khammam: వనజీవికి కన్నీటి వీడ్కోలు

Khammam: వనజీవికి కన్నీటి వీడ్కోలు

పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్యకు కుటుంబసభ్యులు, అభిమానుల సమక్షంలో ఆదివారం తుది వీడ్కోలు పలికారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో వనజీవి రామయ్య మృతిచెందిన విషయం తెలిసిందే.

Mega Draw: ఖమ్మం వాసికి మారుతి స్విఫ్ట్‌ కారు

Mega Draw: ఖమ్మం వాసికి మారుతి స్విఫ్ట్‌ కారు

ఆంధ్రజ్యోతి కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌ మెగా డ్రాలో ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రామాపురం గ్రామానికి చెందిన గుడిపూడి శ్రీనివాసరావు మారుతి స్విఫ్ట్‌ కారును సొంతం చేసుకున్నారు.

Khammam: కొమ్మా రెమ్మా కన్నీరు..

Khammam: కొమ్మా రెమ్మా కన్నీరు..

శనివారం ఉదయం గుండెపోటుతో ఆయన నిద్రలోనే మృతిచెందారు. ఆయన స్వస్థలం ఖమ్మం రూరల్‌ మండలం రెడ్డిపల్లి. దరిపల్లి లాలయ్య, పుల్లమ్మ దంపతులకు 1946 జూలై 1న రామయ్య జన్మించారు. ఐదేళ్ల వయసు నుంచే మొక్కలు నాటేవారు.

Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత .. ప్రముఖుల సంతాపం

Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత .. ప్రముఖుల సంతాపం

Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య గుండెపోటుతో మృతిచెందారు. కోటికి పైగా మొక్కలు నాటి రామయ్య సరికొత్త చరిత్ర సృష్టించారు. రామయ్య మరణంతో ప్రకృతి ప్రేమికులు శోక సంద్రంలో మునిగిపోయారు.

Bhadrachalam: భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం

Bhadrachalam: భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం

సీతా రాముల కల్యాణం అనంతరం ఒక్క రామయ్యకు మాత్రమే నిర్వహించే విలక్షణ ఉత్సవం మహా పట్టాభిషేకం. ఏటా శ్రీరామ నవమి మరుసటి రోజు జరిగే ఉత్సవాన్ని శ్రీరామ మహాపట్టాభిషేకంగా పేర్కొంటారు. ఇందులో భాగంగా శ్రీరాముడికి ఆభరణాలతో పాటు రాజదండం, రాజముద్రిక, ఛత్రం, శంఖు, చక్రాలు, కిరీటం ధరింపజేస్తారు.

Bhadradri: కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం..

Bhadradri: కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం..

భద్రాద్రి సీతారాముల కల్యాణం తిలకించేందుకు లక్షలాది భక్తులు దక్షిణ అయోధ్య బాట పట్టారు. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కల్యాణం.. అంగరంగ వైభవంగా జరగింది. ఇందుకోసం మిధిలా స్టేడియం అందంగా ముస్తాబైంది. సీఎం రేవంత్‌ రెడ్డి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

Bhadradri శ్రీరామనవమి వేడుకలు.. సీతారాముల కల్యాణం..

Bhadradri శ్రీరామనవమి వేడుకలు.. సీతారాముల కల్యాణం..

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదివారం భద్రాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామ కల్యాణం కోసం స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.

Bhadrachalam: భద్రాద్రిలో గరుడ ధ్వజ పట లేఖనం

Bhadrachalam: భద్రాద్రిలో గరుడ ధ్వజ పట లేఖనం

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా గురువారం గరుడ ధ్వజ పట లేఖనం కార్యక్రమం జరగనుంది. అర్చకులు ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి