Home » Kerala
Elephant Viral Video: కారు బరువు 2వేల కేజీలకు పైనే ఉంటుంది. నది ఒడ్డున మొత్తం ఇసుక ఉండటంతో దాన్ని బయటకు తీసుకురావటం మనుషుల వల్ల కాలేదు. దీంతో ఓ గజ రాజాన్ని రంగంలోకి దింపారు. కారు ఉన్న దగ్గరకు తీసుకెళ్లారు.
దేశ వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. 16ఏళ్ల తర్వాత ముందే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు బలంగా ఉండటం, ఈదురుగాలు తోడవడంతో అనేక రాష్ట్రాల్లో బీభత్సకర పరిస్థితులు నెలకొన్నాయి.
గుజరాత్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు, కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
రాబోయే 24 గంటల్లో రుతుపవనాలు (Early Monsoon 2025) కేరళకు చేరుకోనున్నాయి. ఈ క్రమంలో షెడ్యూల్ చేసిన సమయానికి ముందే రుతుపవనాలు భారతదేశానికి వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అరుదైన ఘనత 16 సంవత్సరాల తర్వాత నమోదవుతున్నట్లు చెప్పారు.
దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధాన నగరాలు, ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే దక్షిణాదిలో భారీ వర్షాలు కురియగా.. ముంబై, ఢిల్లీ, బెంగాల్లోనూ అదే తీరు కనిపిస్తోంది.
Kerala Viral Accident Video: కేరళలో ఓ మహిళ భయానకమైన యాక్సిండెంట్ నుంచి తృటిలో తప్పించుకుంది. లారీ కింద పడినా చాకచక్యంగా ఆమె బయటపడిన దృశ్యాలు చూస్తే వెన్నులో వణుకు పుట్టక మానదు. ఈ యాక్సిడెంట్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది.
కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఒక సీనియర్ న్యాయవాది బాగోతం బయటపడింది. ఒక కేసు విషయమై మాటామాటా వచ్చి జూనియర్ మహిళా న్యాయవాదైన శ్యామిలిని తీవ్రంగా
Monsoon 2025 Kerala: ప్రజలకు వాతావరణ శాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఇంకొన్ని రోజుల్లోనే వేసవికాలం ముగియనుంది. ఎందుకంటే అంచనాల కంటే ముందుగానే కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు కేరళలోని విజిన్జం అంతర్జాతీయ సీపోర్ట్ ప్రారంభించారు. ఈ క్రమంలో మోదీ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు శశి థరూర్ ఇక్కడ కూర్చున్నారని, ఇది కొంత మందికి నిద్ర లేకుండా చేస్తుందన్నారు.
పాలక్కాడ్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన అధికార బీజేపీ సభ్యులకు, యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కౌన్సిలర్లకు మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇది ఘర్షణగా మారడంతో సభ్యులు ఒకరిపై మరొకరు చెప్పులతో దాడి చేసుకున్నారు.