Home » Karnataka
హైదరాబాద్ : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
కర్ణాటకలోని ధర్మ స్థల కేసు దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది. వందలాది మహిళలు, బాలికలను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి వారిని హతమార్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే..
కర్ణాటకలోని ధర్మస్థలలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆధ్వర్యంలో జరుపుతున్న తవ్వకాలలో
MM Hills Sanctuary: తల్లి పులి మీన్యం ఫారెస్ట్ ఏరియా నుంచి గ్రామంలోకి వచ్చింది. ఓ ఆవును వేటాడి చంపి, అడవిలోకి తీసుకెళ్లింది. తల్లి పులి, పిల్ల పులులు ఆ మాంసాన్ని తిన్నాయి.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజాగా ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చలకు తెరలేపాయి. అధికార పంపకాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Class 5 Boy: అతడు ప్రిన్సిపల్గా ఉండటం అదే గ్రామానికి చెందిన సాగర్ పాటిల్, నాగనగౌడ పాటిల్ సహించలేకపోయారు. ఎలాగైనా అతడ్ని ప్రిన్సిపల్ పదవి నుంచి తీసేయించాలని అనుకున్నారు. ఇందుకోసం ఓ దారుణమైన ప్లాన్ వేశారు.
Posting Girls Photo on Status: బాలిక అన్న గాల్లో ఎగిరెగిరి దొడ్డ బసవను కొట్టాడు. మిగిలిన వాళ్లు బెల్టులు, క్రికెట్ బ్యాట్లతో అతడిపై దాడి చేశారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడ్డ దొడ్డ బసవ ఆస్పత్రిలో చేరాడు.
ధర్మస్థల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మహిళలు, యువతులు, బాలికులను అంతమొందించి.. వారి మృతదేహాలను ఎవరికీ తెలియకుండా భూమిలో పాతిపెట్టారు.
KRIDL Scam: కలకప్పకు చెందిన నాలుగు వాహనాలు, 350 గ్రాముల బంగారం, 1.5 కేజీ వెండిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, గత కొద్దిరోజుల నుంచి లోకాయుక్త అధికారులు విజృంభిస్తున్నారు. అవినీతి తిమింగలాలను వెతికి మరీ పట్టుకుంటున్నారు.
పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర నుంచి బుధవారం వరకు 20 క్రస్ట్గేట్ల నుంచి నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. వరద తగ్గుముఖం పట్టడంతో గురువారం కేవలం ఐదు క్రస్ట్గేట్లకు పరిమితం చేశారు.