Home » Karnataka News
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గృహలక్ష్మి గ్యారెంటీ పథకానికి ఈనెల 19 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి లక్ష్మీ
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హంపి(Hampi)లోని శిల్ప కళా సంపదకు విదేశీయులు ముగ్ధులవుతున్నారు. శిల్పకళా అద్భుతాలను చూసి
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 20కు పైగా నియోజకవర్గాలను కైవసం చేసుకోవాలని గట్టిపట్టుతో ఉన్న కాంగ్రెస్ ఆ దిశగా
బెంగళూరు జేపీ నగర్లోని సత్యగణపతి షిర్డీ సాయి ట్రస్టు(Shirdi Sai Trust) ఆధ్వర్యంలో వినూత్న కార్య
రాష్ట్రంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) కాకుండా స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎస్ఈపీ)ని అమలు చేస్తామని ఉన్నత విద్యాశాఖ మంత్రి
మూడున్నరేళ్లపాటు తిరుగులేని రీతిలో పాలన సాగించిన బీజేపీకి రాష్ట్రంలో చిక్కుముడులు పెరుగుతున్నాయి. శాసనసభ ఎన్నిక
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఐదు పథకాలు ఈ ఏడాదిలోనే అమలు చేయాలని కేబినెట్లో నిర్ణయించింది. పథకాల అమలు తేదీలతో సహా ప్రకటించారు..
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతన కేబినెట్ సహచరులందరికీ టార్గెట్లను ఫిక్స్ చేశారు. ఏడాదిలోగా లోక్సభ ఎన్నికలు రానున్నాయని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు కానుకగా లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను సాధించేదిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారం 24 మంది కొత్త మంత్రులను చేర్చుకోవడం ద్వారా తన మంత్రివర్గంలోని మొత్తం 34 స్థానాలను భర్తీ చేశారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల దృష్ట్యా కేబినెట్ సహచరులకు దిశానిర్దేశం చేశారు.
బెంగళూరు: కర్ణాటక (Karnataka)లో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) దృష్టి పెట్టింది. ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు ...
అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సీఎం అభ్యర్థిత్వంపై ..