• Home » Karnataka News

Karnataka News

MP: ఆ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు..

MP: ఆ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు..

మైసూరు అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ పరిధిలో జరిగిన అవకతవకల విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని పూర్వపు మైసూరు జిల్లాధికారి ప్రస్తుతం రాయచూరు ఎంపీగా ఉన్న జీ కుమార్‌నాయక్‌ స్పష్టం చేశారు. బుదవారం నగరంలో విలేకరులతో మాట్లాడిన కుమార్‌ నాయక్‌, ముడా అవినీతి వ్యవహారానికి సంబంధించి లోకాయుక్త నుంచి తనకు ఎలాంటి సమాచారం గాని నోటీసు అందలేదన్నారు.

ఎస్సీ కుల వర్గీకరణకు కర్ణాటక క్యాబినెట్‌ ఓకే

ఎస్సీ కుల వర్గీకరణకు కర్ణాటక క్యాబినెట్‌ ఓకే

షెడ్యూల్డు కులాల వర్గీకరణకు కర్ణాటక కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రయోగాత్మకంగా డేటా సేకరించేందుకు హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి నేతృత్వంలో

Businessman Missing: వ్యాపారి జాడగల్లంతు.. బ్రిడ్జిపై డ్యామేజీ అయిన కారు

Businessman Missing: వ్యాపారి జాడగల్లంతు.. బ్రిడ్జిపై డ్యామేజీ అయిన కారు

మంగళూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మెయిదీన్ బవ సోదరుడైన ముంతాజ్ అలీ ఆదివారం తెల్లవారుజామున 3 గంటలలో తన ఇంటి నుంచి కారులో బయలుదేరాడని, 5 గంటల సమయానికి కులూర్ వంతెన వద్ద ఆగారని చెబుతున్నారు.

ఈ సమయంలో ప్రధానితో భేటీనా?

ఈ సమయంలో ప్రధానితో భేటీనా?

కాంగ్రెస్‌ అధిష్ఠానానికి అత్యంత ఆప్తుడిగా ముద్రపడిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

Sumalatha: రేణుకాస్వామి హత్యకేసులో.. మౌనం వీడిన సుమలత.. ఆమె ఏమన్నారంటే..

Sumalatha: రేణుకాస్వామి హత్యకేసులో.. మౌనం వీడిన సుమలత.. ఆమె ఏమన్నారంటే..

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకేసులో దాదాపు నెలరోజులు గా మౌనంగానే ఉన్న ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ సుమలత(Film actress, former MP Sumalatha) మౌనం వీడారు. నటుడు దర్శన్‌ను సుమలత పెద్దకొడుకుగా భావించేవారు. హత్యకేసులో దర్శన్‌ ఎ-2 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మేరకు సుమలత ఏవిధంగా స్పందిస్తారనేది కుతూహలంగా ఉండేది.

Karnataka MP: ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!

Karnataka MP: ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!

లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ‌ అరెస్ట్‌కు రంగం సిద్దమైంది. మే 31వ తేదీ అంటే శుక్రవారం తెల్లవారుజామున జర్మనీ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు చేరుకోనున్నారు. ఆ క్రమంలో కెంపె గౌడ ఎయిర్ పోర్ట్‌లో ప్రజ్వల్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Crime: కుటుంబాన్ని చంపేందుకు స్కెచ్..!! రూ.65 లక్షలకు డీల్ సెట్..!!

Crime: కుటుంబాన్ని చంపేందుకు స్కెచ్..!! రూ.65 లక్షలకు డీల్ సెట్..!!

కర్ణాటకలో గల గడగ్ ప్రాంతానికి చెందిన ప్రకాష్‌ మొదటి భార్య కుమారుడు వినాయక్. వినాయక్ తల్లి కాలం చేసిన తర్వాత ప్రకాష్ మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. అయినప్పటికీ కొనుగోలు చేసిన స్థలాలు, ప్లాట్లు వినాయక్ పేరు మీద రాశాడు. అంతవరకు బానే ఉంది. గత ఐదారునెలల నుంచి పరిస్థితి మారింది.

Cash For Posting Row: కుమారస్వామి ఓ కుట్ర సిద్ధాంతాల నిపుణుడు.. కుమారుడి వీడియో వివాదంపై సీఎం సిద్ధరామయ్య ధ్వజం

Cash For Posting Row: కుమారస్వామి ఓ కుట్ర సిద్ధాంతాల నిపుణుడు.. కుమారుడి వీడియో వివాదంపై సీఎం సిద్ధరామయ్య ధ్వజం

తన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యపై మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి చేసిన చేసిన ‘క్యాష్ ఫర్ పోస్టింగ్’ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. ఆయనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

KS Prathima Case: వీడిన మిస్టరీ.. ప్రభుత్వాధికారి ప్రతిమని చంపింది అతడే.. వారం రోజుల క్రితం ఏమైందంటే?

KS Prathima Case: వీడిన మిస్టరీ.. ప్రభుత్వాధికారి ప్రతిమని చంపింది అతడే.. వారం రోజుల క్రితం ఏమైందంటే?

కర్ణాటకలో సంచలన సృష్టించిన ప్రభుత్వాధికారి కేఎస్ ప్రతిమ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆమె హంతకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ప్రతిమ వద్ద...

Chandrababu: బళ్లారిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

Chandrababu: బళ్లారిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

కర్ణాటక: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బళ్లారిలో కమ్మ భవన్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా బళ్లారిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడం చాలా గర్వకారణంగా ఉందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి