Home » Karnataka BJP
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలే ఆ పార్టీ తరఫున పోరాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
టీఆర్ఎస్ను (TRS) బీఆర్ఎస్గా (BRS) మార్చిన తర్వాత కొన్ని రోజులపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) యమా యాక్టివ్గా ఉన్నారు. జాతీయ స్థాయి నేతలతో..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కేరళ స్టోరీ (The Kerala Story) ప్రస్తావన తెచ్చారు.
ఓ ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి తాము అంజనాద్రిని (Anjanadri Hill) మరింత అభివృద్ధి చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా హనుమంతుడి ఆలయాలు కట్టిస్తామని డీకే చెప్పారు.
యాదగిరి జిల్లా సీనియర్ రాజకీయ నేత, గురు మిట్కల్ కాంగ్రెస్ అభ్యర్థి బాబురావ్ చించన్సూర్ భావోద్వేగంలో నోరు జారారు. ఎన్నికల్లో ఓటర్లు ఆశీర్వదించకుంటే భార్యతో..
ఆయనను కొందరు ‘బ్రహ్మి’ అంటారు. మరికొందరు ‘హాస్య బ్రహ్మ’ అంటారు. మీమర్స్ అయితే ‘మా దేవుడు నువ్వేనయ్యా’ అని చేతులెత్తి మొక్కుతారు. ఎవరి గురించి ఇంతలా చెప్పుకుంటున్నామో..
భారతీయ జనతా పార్టీ (BJP) పతనం (BJPs downfall) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly polls) సమయం నుంచే ప్రారంభం కావాలన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే తాను సంతోషిస్తానన్నారు.
బజరంగ్దళ్ (Bajrang Dal) అంశం ప్రకంపనలు సృష్టిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ యూ టర్న్ తీసుకుంది. బజరంగ్దళ్ను నిషేధిస్తామని తమ మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసింది.
సోనియాగాంధీని (Sonia Gandhi) విషకన్య (vishkanya) అంటూ సంబోధించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్గౌడ యత్నాల్కు (Basangouda Yatnal) ఈసీ (EC) నోటీసులిచ్చింది.
క్షేమ సమాచారాలు అడిగాక వారి పాదాలకు మోదీ నమస్కరించారు. తన పాదాలకు మొక్కేందుకు సుక్రి యత్నించగా మోదీ వారించారు.