Home » Karnataka BJP
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేసిన కర్ణాటక సార్వభౌమాధికారం(Karnataka's sovereignty) వ్యాఖ్యలపై...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారం ముగిసింది.
కర్ణాటకలో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ, ఈసారి ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరి కొద్ది గంటలలోనే ముగియనుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు బెంగళూరు సిటీలో భారీ రోడ్షోలో పాల్గొన్నారు. ప్రజలు రోడ్డుకి ఇరువైపులా పెద్ద సంఖ్యలో మోదీకి స్వాగతం పలికారు. మోదీ...మోదీ నినాదాలు హోరెత్తాయి. ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ ఉత్సాహంగా రోడ్షోలో పాల్గొన్నారు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలే ఆ పార్టీ తరఫున పోరాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
టీఆర్ఎస్ను (TRS) బీఆర్ఎస్గా (BRS) మార్చిన తర్వాత కొన్ని రోజులపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) యమా యాక్టివ్గా ఉన్నారు. జాతీయ స్థాయి నేతలతో..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కేరళ స్టోరీ (The Kerala Story) ప్రస్తావన తెచ్చారు.
ఓ ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి తాము అంజనాద్రిని (Anjanadri Hill) మరింత అభివృద్ధి చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా హనుమంతుడి ఆలయాలు కట్టిస్తామని డీకే చెప్పారు.
యాదగిరి జిల్లా సీనియర్ రాజకీయ నేత, గురు మిట్కల్ కాంగ్రెస్ అభ్యర్థి బాబురావ్ చించన్సూర్ భావోద్వేగంలో నోరు జారారు. ఎన్నికల్లో ఓటర్లు ఆశీర్వదించకుంటే భార్యతో..
ఆయనను కొందరు ‘బ్రహ్మి’ అంటారు. మరికొందరు ‘హాస్య బ్రహ్మ’ అంటారు. మీమర్స్ అయితే ‘మా దేవుడు నువ్వేనయ్యా’ అని చేతులెత్తి మొక్కుతారు. ఎవరి గురించి ఇంతలా చెప్పుకుంటున్నామో..