Home » Kanimozhi
తూత్తుకుడి లోక్సభ నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేస్తున్న డీఎంకే మహిళా విభాగం నాయకురాలు కనిమొళి(Kanimozhi) ఆస్తులు గత ఐదేళ్లలో 80 శాతం పెరిగాయి.
ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కేంద్రప్రభుత్వం సిలిండర్ ధర తగ్గించిందని డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) విమర్శించారు.
ప్రధాని మోదీ రోజూ రాష్ట్రానికి వచ్చినా, ఇక్కడే ఇల్లు తీసుకొని బస చేసినా బీజేపీకి రాష్ట్రప్రజలు ఓటు వేయ్యరని డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ఎద్దేవా చేశారు.
డీఎంకే నాశనాన్ని కోరుకున్నవారంతా పత్తాలేకుండా పోయారని ఆ పార్టీ ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ప్రధాని మోదీకి కౌంటర్ ఇచ్చారు. తిరునెల్వేలి బహిరంగసభలో మోదీ ప్రసంగిస్తూ డీఎంకే అడ్రస్ లేకుండా పొతుందని చేసిన విమర్శలను ఆమె తీవ్రంగా ఖండించారు.
ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామన్న ప్రధాని మోదీ ఎన్నికల హామీ కోసం ఎదురుచూస్తున్నామని డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ఛలోక్తి విసిరారు.
‘ముఖ్యమంత్రిగా ఒక మాట... ప్రధానిగా మరో మాట’ అంటూ డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) తన ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం గత నెల 31వ తేది రాష్ట్రపతి ప్రసంగం తర్వాత పార్లమెంటులో తాత్కాలి బడ్జెట్ ప్రవేశపెట్టింది.
దేశ జాతిపిత గాంధీ కాదని, సుభాష్ చంద్రబోస్ అంటూ ఇటీవల గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi) చేసిన వ్యాఖ్యలపై డీఎంకే లోక్సభ సభ్యురాలు కనిమొళి(Kanimoli) స్పందించారు.
డీఎంకే నేత సైదై సాదిక్ బీజేపీలోని మహిళ నేతలుగా నేతలుగా ఉన్న నటీమణులను అసభ్య పదజాలంతో దూషించారు. డీఎంకే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజిటల్ సర్వీసెస్ శాఖ మంత్రి మనో తంగరాజ్ ఆర్కే నగర్లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు.