• Home » Kanaka durga temple

Kanaka durga temple

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై మరోసారి నిఘా వైఫల్యం

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై మరోసారి నిఘా వైఫల్యం

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో మరోసారి నిఘా వైఫల్యం బయటపడింది.

Durgamma Temple:  28న చంద్రగ్రహణం.. దుర్గమ్మ ఆలయం మూసివేత

Durgamma Temple: 28న చంద్రగ్రహణం.. దుర్గమ్మ ఆలయం మూసివేత

రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల 28న కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసివేయనున్నారు.

YSRCP : రచ్చ రచ్చగా మారిన హంస వాహనసేవ!

YSRCP : రచ్చ రచ్చగా మారిన హంస వాహనసేవ!

అవును.. అమ్మవారి సాక్షిగా హంస వాహనసేవ రచ్చ రచ్చగా మారింది. పండగపూట కూడా దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య వివాదం చెలరేగింది..

Vijayawada: రెండు అలంకరణలలో దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ

Vijayawada: రెండు అలంకరణలలో దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రులు చివరి రోజుకు చేరుకున్నాయి. సోమవారం రెండు అలంకరణలలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Vijayawada: దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు..

Vijayawada: దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు..

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం నాటికి 8 వరోజుకు చేరాయి. ఇవాళ అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి భక్తులు అమ్మను దర్శించుకునేందుకు బారులు తీరారు.

AP Minister: దుర్గగుడిలో అధికారుల సమన్వయలోపంపై మంత్రి కొట్టు సీరియస్

AP Minister: దుర్గగుడిలో అధికారుల సమన్వయలోపంపై మంత్రి కొట్టు సీరియస్

ఇంద్రకీలాద్రిపై పోలీసులు, రెవెన్యూ, ఎండోమెంట్ అధికారుల సమన్వయలోపంపై మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనాలు, దర్శనాలు అంశాల విషయంలో అధికారుల అజమాయిషీ విషయమై మంత్రి సీరియస్ అయ్యారు.

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై పోలీసులకు తలనొప్పిగా మారిన వీఐపీ క్యూలైన్లు

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై పోలీసులకు తలనొప్పిగా మారిన వీఐపీ క్యూలైన్లు

ఇంద్రకీలాద్రిపై వీఐపీ క్యూలైన్లు పోలీసులకు తలనొప్పిగా మారాయి. ఇంద్రకీలాద్రిపై వీఐపీ క్యూలైన్ ఎంట్రన్స్ వద్ద పోలీసులపై ట్రస్టుబోర్డు మెంబర్ చింత శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం చేయడానికి వచ్చారని తెలుసని.. అయితే ఏంటి అంటూ పోలీసులపై సీరియస్ అయ్యారు.

Durgamma Temple: ఏడవ రోజుకు శరన్నవరాత్రి ఉత్సవాలు.. లలితా త్రిపురసుందరిగా దుర్గమ్మ

Durgamma Temple: ఏడవ రోజుకు శరన్నవరాత్రి ఉత్సవాలు.. లలితా త్రిపురసుందరిగా దుర్గమ్మ

ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు అమ్మవారు ఏడవ రోజులలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారి దర్శనమిస్తారు.

Dussehra Festival : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. ఇవాళ ఒక్కరోజే..

Dussehra Festival : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. ఇవాళ ఒక్కరోజే..

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ మూలానక్షత్రం కావడంతో గుడికి భారీ సంఖ్యలో భక్తులు క్యూ కడుతున్నారు. ఇంద్రకీలాద్రికి అశేష భక్తజనం తరలివస్తుండటంతో ఎలాంటి అవాంతరాలు జరగకుండా భక్తులను పోలీసులు అదుపుచేస్తున్నారు..

Vijayawada: ఇంద్రకీలాద్రి లడ్డూ ప్రసాదం పోటులో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

Vijayawada: ఇంద్రకీలాద్రి లడ్డూ ప్రసాదం పోటులో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

విజయవాడ: ఇంద్రకీలాద్రి లడ్డూ ప్రసాదం పోటులో కలెక్టర్‌ ఢిల్లీరావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. లడ్డూ ప్రసాదం నాణ్యతను పరిశీలించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి