Share News

Vijayawada Durgamma: గాజుల అలంకరణలో దుర్గమ్మ.. తరలివస్తున్న భక్తులు

ABN , First Publish Date - 2023-11-15T09:41:59+05:30 IST

Andhrapradesh: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ప్రతి ఏడాది కార్తీక మాసంలో గాజుల అలంకరణలో అమ్మవారి దర్శనమిస్తుంటారు.

Vijayawada Durgamma: గాజుల అలంకరణలో దుర్గమ్మ.. తరలివస్తున్న భక్తులు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారు (Vijayawada Kanakadurgamma Temple) గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ప్రతి ఏడాది కార్తీక మాసంలో గాజుల అలంకరణలో అమ్మవారి దర్శనమిస్తుంటారు. ప్రతీఏడు మాదిరిగానే ఈసారి కూడా గాజుల అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి మూల విరాట్‌తో పాటు, ఆలయ ప్రాంగణమంతా గాజులతో ఆలయ అధికారులు అలంకరించారు. గాజుల అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.

Updated Date - 2023-11-15T10:14:46+05:30 IST