Home » Kalvakuntla kavitha
కులగణన సర్వేపై రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇప్పటికీ 70 శాతం ఇళ్లకు స్టిక్కర్లే వేయలేదని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సర్వే పూర్తికాలేదని అన్నారు.
అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇంత ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఎక్కడాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బంజారాహిల్స్లోని తన నివాసంలో జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో ఆమె సమావేశమయ్యా రు.
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల వ్యవస్థ ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి వార్తలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు గురువారం అదానీ అంశంపై స్పందించారు.
సుప్రీం వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని ఆయన పేర్కొన్నారు.
చాన్నాళ్ల తర్వాత కూతురు కవితను చూసి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) బెయిల్ వచ్చిన తరువాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)ని గురువారం కలిశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో సుప్రీం కోర్టు బెయిల్(Bail) మంజూరు చేసిన తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల(Kalvakuntla Kavitha) కవిత బుధవారం హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్న విషయం విదితమే.
ఐదున్నర నెలలు తనను అన్యాయంగా జైల్లో నిర్బంధించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వాపోయారు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని.. అపవాదుల నుంచి తాను కడిగిన ముత్యంలా బయటపడతానని చెప్పారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది.