• Home » kaleshwaram

kaleshwaram

Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతు ప్రణాళికలేవి

Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతు ప్రణాళికలేవి

కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించి నిర్మాణ సంస్థలు తక్షణ మరమ్మతు ప్రణాళికలు అందించడంలో విఫలమయ్యాయి. ఈ ఎన్‌సీ అధికారులు గురువారం బ్యారేజీలను సందర్శించి రక్షణ చర్యలపై ఆదేశాలు ఇవ్వనున్నారు.

 KCR Legal Strategy: కిం కర్తవ్యం

KCR Legal Strategy: కిం కర్తవ్యం

కాళేశ్వరం కమిషన్‌ నోటీసులపై కేసీఆర్‌ సమాలోచనలు జరుపుతున్నారు. విచారణకు హాజరవుదామా లేక లిఖితపూర్వక వివరణ ఇవ్వాలా అన్న దానిపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు.

Kaleshwaram Inquiry: ఆ ముగ్గురి విచారణ..కాంగ్రెస్ టర్నింగ్ పాయింట్ కానుందా..!

Kaleshwaram Inquiry: ఆ ముగ్గురి విచారణ..కాంగ్రెస్ టర్నింగ్ పాయింట్ కానుందా..!

కాళేశ్వరం కమిషన్ దూకుడుతో కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరిగిందా.. ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ చూస్తోందా.. ఇంతకీ ఆ ముగ్గురి విచారణతో కాంగ్రెస్ ఏ విధంగా లాభం పొందాలని చూస్తోంది..

Bandi Sanjay: అందాల పోటీలపై ఉన్న శ్రద్ద సరస్వతి పుష్కరాలపై లేదా.. రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రశ్నల వర్షం

Bandi Sanjay: అందాల పోటీలపై ఉన్న శ్రద్ద సరస్వతి పుష్కరాలపై లేదా.. రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రశ్నల వర్షం

Bandi Sanjay: సరస్వతి పుష్కరాలను కేవలం ఒక ఏరియాకే మాత్రమే పరిమితం చేయడం సరికాదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. సరస్వతీ పుష్కరాలను సరిగా నిర్వహించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Saraswati Pushkaralu: పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

Saraswati Pushkaralu: పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

సరస్వతీ పుష్కరాల సందర్భంగా కాళేశ్వర క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోతోంది. రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరిగిపోతుండడంతో కాళేశ్వరం క్షేత్రంలో వీధులన్నీ సందడిగా మారాయి.

 Saraswati Pushkaralu 2025: సరస్వతీ పుష్కరాలు షురూ..220 ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ

Saraswati Pushkaralu 2025: సరస్వతీ పుష్కరాలు షురూ..220 ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ

తెలంగాణలో సరస్వతీ పుష్కరాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మే15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు.

 Godavari Floods: ఈ సారీ గోదారి సముద్రం పాలేనా

Godavari Floods: ఈ సారీ గోదారి సముద్రం పాలేనా

ఈసారి గోదావరి వరదలు మేడిగడ్డను మళ్లీ ముంచే అవకాశముందా అనే సందేహం వేగంగా వినిపిస్తోంది. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక వచ్చినా కాంగ్రెస్‌ ప్రభుత్వం మేడిగడ్డ మరమ్మతులకు ముందడుగు వేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

Kaleshwaram Barrage: 2న ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై సీఎం సమీక్ష

Kaleshwaram Barrage: 2న ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై సీఎం సమీక్ష

కాళేశ్వరం బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) అందించిన నివేదికపై మే 2న అధికారులతో సీఎం రేవంత్‌ చర్చించనున్నారు.

Medigadda Delay: మేడిగడ్డ పునరుద్ధరణ ఎప్పుడు

Medigadda Delay: మేడిగడ్డ పునరుద్ధరణ ఎప్పుడు

18 నెలలుగా కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. నివేదిక నెలాఖరున ఇవ్వనున్నట్టు ఎన్‌డీఎస్‌ఏ అధికారులు తెలిపారు.

Harish Rao: కాళేశ్వరంపై ప్రభుత్వం చిన్నచూపు

Harish Rao: కాళేశ్వరంపై ప్రభుత్వం చిన్నచూపు

కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి