• Home » Kakinada

Kakinada

Pawan: పిఠాపురం  పర్యటనకు డిప్యూటీ సీఎం.. మినీ గోకులం ప్రారంభించనున్న పవన్..

Pawan: పిఠాపురం పర్యటనకు డిప్యూటీ సీఎం.. మినీ గోకులం ప్రారంభించనున్న పవన్..

కాకినాడ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ శుక్రవారం పిఠాపురం పర్యటనకు రానున్నారు. నియోజకవర్గంలో పర్యటించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. పిఠాపురంలో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

ఉపాధ్యాయుల సంక్షేమమే ధ్యేయం

ఉపాధ్యాయుల సంక్షేమమే ధ్యేయం

కలెక్టరేట్‌(కాకినాడ), జనవరి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకా యిలు త్వరలో చెల్లించనుందని కాకినాడ ఎంపీ ఉదయ్‌ శ్రీని వాస్‌ వెల్లడించారు. కాకినాడ పీఆర్‌ డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో బుధవారం యూటీఎఫ్‌ స్వర్ణోత్సవ మహాసభల ముగింపు కార్యక్రమం జరిగింది. స

మార్పు మీతోనే సాధ్యం

మార్పు మీతోనే సాధ్యం

కలెక్టరేట్‌ (కాకినాడ), జనవరి 7 (ఆంధ్ర జ్యోతి): ఉపాధ్యాయులే సమాజంలో మార్పు తీసుకురాగలరనీ, ఉన్నతమైన సమాజ నిర్మాణం వారి ద్వారానే జరుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ పేర్కొన్నారు. కాకినాడ పీ ఆర్‌ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న యూటీఎఫ్‌ స్వర్ణోత్సవ మహాసభల్లో భాగంగా మూడో రోజు ప్రతినిధుల సభ జరిగింది. సభకు యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించా రు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడు తూ

EX Kerala Education Minister MA Baby : ప్రమాదంలో దేశ విద్యావ్యవస్థ

EX Kerala Education Minister MA Baby : ప్రమాదంలో దేశ విద్యావ్యవస్థ

ప్రస్తుతం దేశంలో విద్యావిధానం బలహీనపడుతోందని.. కాషాయీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణతో ప్రమాదంలో పడిందని కేరళ మాజీ విద్యాశాఖ మంత్రి ఎంఏ బేబి అన్నారు.

CID Investigation : ‘కాకినాడ’ నుంచి సండూర్‌ దాకా!

CID Investigation : ‘కాకినాడ’ నుంచి సండూర్‌ దాకా!

కాకినాడ సీ పోర్ట్స్‌, సెజ్‌ల్లోని తన వాటాను వైసీపీ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ ప్రముఖ వ్యాపారవేత్త కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది.

జాతీయ విద్యావిధానం వద్దు

జాతీయ విద్యావిధానం వద్దు

కలెక్టరేట్‌ (కాకినాడ), జనవరి 6 (ఆంధ్రజ్యోతి): దేశంలో జాతీయ విద్యా విధానం 2020 విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తుందని యూటీఎఫ్‌ స్వర్ణో త్సవ మహాసభల్లో మేధావులు, విద్యావేత్తలు వ్యతిరేకించారు. కాకినాడ పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో యూటీఎఫ్‌ స్వర్ణోత్సవ మహా సభల్లో రెండోరోజు సో

Stella ship: ఎట్టకేలకు పయనమైన స్టెల్లా నౌక

Stella ship: ఎట్టకేలకు పయనమైన స్టెల్లా నౌక

Andhrapradesh: ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున పశ్చిమ ఆఫ్రికాకు స్టెల్లా నౌక బయలుదేరి వెళ్లిపోయింది. దాదాపు 55 రోజులుగా కాకినాడ పోర్టులో 'స్టెల్లా ఎల్' నౌక నిలిచిపోయిన విషయం తెలిసిందే. నౌక పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ దేశంలో కొటోనౌ పోర్టుకు బయల్దేరేందుకు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ అనుమతిచ్చారు.

Education : ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది

Education : ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది

ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని, విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో వారి పాత్ర కీలకమైనదని ఎన్‌టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్‌ ఐవీ రావు కొనియాడారు.

రెపరెపలాడిన యూటీఎఫ్‌ జెండా

రెపరెపలాడిన యూటీఎఫ్‌ జెండా

కలెక్టరేట్‌ (కాకినాడ), జనవరి 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో విద్యావ్యవస్థ ధ్వంసమైందని ధ్వజ మెత్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠ శాలలు ధ్వంసమయ్యాయని, అయినప్పటికీ వాటిని కాపాడు కోవడానికి ఎన్నో ఉద్యమాలు చేశామని యూటీఎఫ్‌ స్వర్ణోత్సవ మహాసభలో వక్తలు పేర్కొన్నారు. కాకినాడ పీఆర్‌ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం యూటీఎఫ్‌ 17వ స్వర్ణోత్సవ విద్యా వైజ్ఞానిక మహాసభలు ఘనంగా ప్రారంభ మయ్యాయి. సభకు యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంక టేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ కేఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ బడులను కాపాడుకు

జీజీహెచ్‌లో ఆంకాలజీ ఐసీయూ ప్రారంభం

జీజీహెచ్‌లో ఆంకాలజీ ఐసీయూ ప్రారంభం

జీజీహెచ్‌ (కాకినాడ), జనవరి 4(ఆంధ్రజ్యోతి): కాకినాడ జీజీహెచ్‌ ఆంకాలజీ విభాగంలో రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థి డా. పేర్రాజు దినవాహి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ)ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరా

తాజా వార్తలు

మరిన్ని చదవండి