Home » Kakani Govardhan Reddy
Andhrapradesh: ఒక కేసు విషయంలో ఫైల్స్ మాయంపై సీబీఐ విచారణ ఏడాది పాటు జరిగిందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణను కూడా టీడీపీ నేత సోమిరెడ్డి తప్పు పడుతున్నారన్నారు.
వ్యవసాయంపై చర్చకు రావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆ ఛాలెంజ్పై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు.
కోర్టులో ఫైళ్లను మాయం చేసి, కల్తీ మద్యం, అక్రమ ఇసుక రవాణా, సిలికాన్ దోపిడీలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ( Minister Kakani Govardhan Reddy ) మునిగి తేలుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Butchaiah Chowdary )విమర్శించారు.
రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి బాధ్యతలు తీసుకున్న తర్వాత అవినీతి పెరిగిపోయిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు
అమరావతి: మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) గురువారం వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖలపై సమీక్ష నిర్వహించారు.
ఒక పార్టీ టికెట్తో గెలిచి పార్టీ నియమాలకు కట్టుబడకుండా పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదని రాష్ట్ర వ్యవశాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి
ఎన్నికల్లో 175 నియోజక వర్గాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని జగన్ ప్రకటించారని...
మనుషులుగా తప్పులు చేయటం సహజం.. తప్పులు సరిదిద్దుకోకుంటే మనిషికి పశువుకు తేడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలు గ్రహించి సమస్యలు పరిష్కరించకుంటే చరిత్రహీనులుగా
కాకాణికి ఏ మాత్రం సిగ్గు, మానవత్వం ఉన్నా వెంటనే మంత్రి పదవి(Minister Kakani Govardhan Reddy)కి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.