Home » Jupally Krishna Rao
తెలంగాణ కాంగ్రెస్లో (TS Congress) చేరికలు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయి. అటు బీఆర్ఎస్ (BRS) నుంచి.. ఇటు బీజేపీ (BJP) నుంచి అసంతృప్త నేతలు అంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు...
కర్ణాటక ఎన్నికల్లో (Karnataka elections) కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించడం తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress)లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది.
ఢిల్లీ: బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్లో చేరికకు ఆపార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్: ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తనను బీజేపీలోకి ఆహ్వానించారని.. అయితే మళ్ళీ కలిసి ఉద్యమం చేద్దాం తనతో కలిసి రమ్మని ఈటలకి చెప్పానని జూపల్లి కృష్ణారావు అన్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నగర్కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరబోతున్నారా?.. లేదా కొత్తగా పార్టీని స్థాపించబోతున్నారా? అనే చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది.
కన్నడనాట కాంగ్రెస్ (Congress) జెండా ఉవ్వెత్తున ఎగిరింది..! ఎవరూ ఊహించని రీతిలో.. సర్వే సంస్థలు చెప్పిన దానికంటే ఎక్కువే సీట్లొచ్చాయి..! ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 113ను దాటి 136 స్థానాలను ‘హస్త’గతం (Congress) చేసుకోగా పూర్తి ఫలితాలు వచ్చేసరికి ఫిగర్ మారిపోనుంది..
బీఆర్ఎస్ను వీడిన తర్వాత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీ చేరేదానిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
కొత్త సచివాలయంలోకి అడుగుపెట్టాక మొదటిసారి భేటీ జరగనుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేబినెట్ భేటీలో కేసీఆర్ ఏమేం మాట్లాడుతారు..? ఏయే విషయాలపై చర్చిస్తారు..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది..
మాజీమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) నివాసానికి బీజేపీ చేరికల కమిటీ వెళ్లింది. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) ఆధ్వర్యంలో..
డు పొంగులేటిని కలవనున్న బీజేపీ చేరికల కమిటి కలవనుంది. ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో చేరికల కమిటీ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందనరావు మరికొందరు బీజేపీ నాయకులు నేడు పొంగులేటిని తమ పార్టీలోకి ఆహ్వానించనున్నారు.