• Home » JP Nadda

JP Nadda

JP Nadda: తిరుపతికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

JP Nadda: తిరుపతికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

చిత్తూరు జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం తిరుపతికి రానున్నారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన తిరుపతిలో రోడ్డు షో నిర్వహించనున్నారు. జ్యోతిరావు పులే విగ్రహం వద్ద నుంచి నాలుగకాళ్ళ మండపం వరకు రోడ్డు షో సాగనుంది.

Bengaluru: జేపీ నడ్డా, అమిత్ మాలవీయకు సమన్లు

Bengaluru: జేపీ నడ్డా, అమిత్ మాలవీయకు సమన్లు

కర్ణాటక బీజేపీ విభాగం సోషల్‌మీడియోలో 'అభ్యంతకర పోస్ట్' పెట్టడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్‌ మాలవీయకు బెంగళూరు పోలీసులు బుధవారంనాడు సమన్లు పంపారు. వారం రోజుల్లోగా తమ ముందు హాజరుకావాలని అందులో కోరారు.

JP Nadda : మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం

JP Nadda : మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో కోత విధించి.. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్‌ పార్టీయేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ‘దొడ్డి దారిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు గండి కొట్టలేదని రాతపూర్వకంగా రాసిస్తారా..?’ అని ప్రధాని మోదీ కాంగ్రె్‌సకు సవాల్‌

Telangana: ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోన్న బీజేపీ.. నేడు తెలంగాణకు ఇద్దరు సీఎంలు, అగ్రనేతలు!

Telangana: ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోన్న బీజేపీ.. నేడు తెలంగాణకు ఇద్దరు సీఎంలు, అగ్రనేతలు!

తెలంగాణలో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. బీజేపీ అగ్ర నేతలంతా రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. నేడు మూడు బహిరంగ సభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు పెద్దపల్లి, ఒంటి గంటకు భువనగిరి, మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండ బీజేపీ అభ్యర్థి మద్దతుగా నడ్డా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల‌ ప్రచారంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మతో పాటు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు..

Loksabha Polls 2024: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన‌ బీజేపీ

Loksabha Polls 2024: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన‌ బీజేపీ

ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు రానున్నారు. పోలింగ్‌కు మరో వారం మాత్రమే సమయం ఉండడంతో ప్రచారంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే తెలంగాణను చుట్టేశారు. మరో రౌండ్ ప్రచారానికి మోదీ, అమిత్ షా, నడ్డా, కేంద్రమంత్రులు రానున్నారు.

Loksabha Polls 2024: భారత్‌కు 10 దేశాల నుంచి 18 రాజకీయ పార్టీల నేతలు.. ఎందుకు వచ్చారంటే..

Loksabha Polls 2024: భారత్‌కు 10 దేశాల నుంచి 18 రాజకీయ పార్టీల నేతలు.. ఎందుకు వచ్చారంటే..

భారత్‌లో జరుగుతున్న ఎన్నికలను వీక్షించేందుకు దేశానికి 10 దేశాలకు చెందిన 18 రాజకీయ పార్టీల నేతలు వచ్చారు. బీజేపీ ఆహ్వానం మేరకు సార్వత్రిక ఎన్నికలను వీక్షించేందుకు విదేశీ రాజకీయ నాయకులు వచ్చారు. బీజేపీ ఎన్నికల ప్రచారం, ఎన్నికల నిర్వహణ పద్ధతుల గురించి వారంతా తెలుసుకోనున్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ విదేశీ రాజకీయ నాయకులందరికీ బీజేపీ ఎన్నికల ప్రచార పద్ధతుల గురించి సవివరమైన సమాచారాన్ని అందజేస్తారు.

JP Nadda: వికసిత్‌ భారత్‌ కోసమే ఈ ఎన్నికలు..

JP Nadda: వికసిత్‌ భారత్‌ కోసమే ఈ ఎన్నికలు..

ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌నో, సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డినో గెలిపించడం కోసం కాదని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వికసిత్‌ భారత్‌ సంకల్పం కోసమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా(Jagat Prakash Nadda) తెలిపారు.

JP Nadda: కాంగ్రెస్ పాలనలో స్కాంల విధ్వంసం.. బీఆర్ఎస్ పాలనలో అవినీతి

JP Nadda: కాంగ్రెస్ పాలనలో స్కాంల విధ్వంసం.. బీఆర్ఎస్ పాలనలో అవినీతి

కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామునికి సాష్టాంగ నమస్కారం తెలిపారు. మోదీ పాలనలోనే భారత్ శక్తి వంతంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలో స్కాంల విధ్వంసం తప్పదన్నారు.

JP Nadda: కొత్తగూడెంలో నేడు బీజేపీ బహిరంగ సభ.. హాజరుకానున్న జేపీ నడ్డా

JP Nadda: కొత్తగూడెంలో నేడు బీజేపీ బహిరంగ సభ.. హాజరుకానున్న జేపీ నడ్డా

కొత్తగూడెంలో నేడు బీజేపీ ఎన్నికల ప్రచార బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. విజయవాడ నుంచి జేపీ నడ్డా హెలికాఫ్టర్‌లో బయలుదేరి కొత్తగూడెంకు వెళతారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.

LokSabha Elections: ప్రజలను భయపెట్టి గెలిచేందుకు మమత ప్రయత్నం

LokSabha Elections: ప్రజలను భయపెట్టి గెలిచేందుకు మమత ప్రయత్నం

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సందేశ్‌కలీలోని షేక్ షాజహాన్ తరహా సంఘ విద్రోహ శక్తులు ఉన్నారని ఆయన విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి