Home » Jobs
హైదరాబాద్ ఉప్పల్లోని కేంద్రీయ విద్యాలయం (కేవీ)లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
మార్చి 1న జేఎన్టీయూలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్ చాన్స్లర్ టి.కిషన్కుమార్రెడ్డి తెలిపారు.
Telangana Govt: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా శిశుసంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ఆంధ్రప్రదేశ్: గ్రూప్-2 పరీక్షలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీపీఎస్సీ ఛైర్పర్సన్ అనురాధ చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని, అభ్యర్థులు తప్పుడు ప్రచారం నమ్మెుద్దని తెలిపారు.
హైదరాబాద్: నియోజెన్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ పేరుతో కాలువ భార్గవ్ అనే వ్యక్తి ఓ ఫేక్ కంపెనీ ఏర్పాటు చేశాడు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, కన్సల్టెన్సీల నుంచి రెజ్యూమ్లు కొనుగోలు చేశాడు.
రాష్ట్రమంతా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడుతున్నామని, త్వరలో మెగా డీఎస్సీతో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నామని తెలిపారు.
Minister Nimmala Ramanaidu: ప్రజలు 11 సీట్లు ఇచ్చినా జగన్ బుద్ధి ఇంకా మారలేదని నీటిపారుదల శాఖా మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీ అంటేనే అరాచకత్వం, అవినీతి, గుండాయిజం అలాంటి వ్యక్తిని సమర్థిస్తున్న జగన్ కూడా ఒక అరాచక శక్తి అని విమర్శించారు.
BEL 2025 Recruitment : డిగ్రీ పాసైన వారికి గుడ్ న్యూస్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BHEL) తాజాగా ఇంజనీర్ మరియు సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ తేదీలోపు దరఖాస్తు చేసుకోండి. ప్రస్తుతం పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి జీతభత్యాలు ఉంటాయి. ఆసక్తి ఉన్నవారు అర్హత, ఖాళీ, ఎంపిక ప్రక్రియ, పరీక్షా విధానం మరియు ఇతర వివరాలను వ్యాసం నుండి తనిఖీ చేయండి.
Latest Government Job Notification : నిరుద్యోగ యువతకు గుడ్న్యూస్. పదో తరగతి అర్హతతోనే ప్రభుత్వ ఉద్యోగం పొందే సువర్ణావకాశం. ఎగ్జామ్, ఇంటర్వ్యూ లేకుండా.. కేవలం టెన్త్ ఉత్తీర్ణత పొందినట్లు ప్రూఫ్ చూపిస్తే చాలు. గవర్నమెంట్ సొంతం చేసుకునే ఛాన్స్. సో గడువు ముగియకముందే త్వరగా ఈ జాబ్కు అప్లై చేసేయండి. ఈ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నవారికి తీపి కబురు అందించింది రైల్వేశాఖ. వివిధ మంత్రిత్వ, ఐసోలేటెడ్ కేటగిరీల్లో 1000కు పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా గడువు తేదీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్, డిగ్రీ అర్హత, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం..