Home » Jio annual plans
రిలయన్స్ జియో(Reliance Jio) దేశంలోనే అత్యధిక వినియోగదారులు కలిగిన టెలికాం నెట్వర్క్. జియో ఫ్రెండ్లీ రిచార్జ్ ప్లాన్లకు ప్రసిద్ధి చెందింది.తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు కలిగే రిఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. జియో స్వల్పకాలిక, దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్లను కలిగి ఉంటుంది.
రిలయన్స్ జియో, ఎయిర్టెల్(Jio vs Airtel) రెండూ దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలే. Jio ప్రస్తుతం 46 కోట్లకు పైగా వినియోగదారులను కలిగి ఉండగా, Airtel దాదాపు 38 కోట్ల మంది యూజర్లను కలిగి ఉంది.
దేశంలో టెలికాం రంగంలో అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ జియో తన వినియోగదారులకు భారీ బహుమతిని అందించింది. కంపెనీ కోట్లాది మంది వినియోగదారుల కోసం తగ్గింపు ధరకు ఓ ప్లాన్ను ప్రారంభించింది. మీకు జియో సిమ్ ఉన్నట్లయితే కంపెనీ తన OTT ప్లాట్ఫారమ్ కోసం ప్రవేశపెట్టిన జియో సినిమా(Jiocinema) ప్రీమియం చౌకైన ప్లాన్ను ఆస్వాదించవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ప్రతి నెల ఫోన్ రిచార్జ్లు చేయించుకోవడం ఇష్టపడని వారికి టెలికాం కంపెనీలు వార్షిక ప్లాన్లు అందుబాటులో ఉంచాయి. దేశంలో మూడు ప్రధాన టెలికాం కంపెనీలు - Jio, Airtel, Vi రూ. 2999 ధరతో వార్షిక ప్లాన్ను అందిస్తున్నాయి.
Jio Cinema Offer: ఇప్పటికే టెలికాం(Telecom) రంగంలో టాప్లో ఉన్న జియో(Jio).. ఇప్పుడు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లోనూ(Streaming Platforms) సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే జియో సినిమా(Jio Cinema) బంపర్ ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లను తమవైపు తిప్పుకునేందుకు..
సరైన మొబైల్ ప్లాన్ను ఎంచుకోవడం ప్రస్తుతం ప్రతీ ఒక్కరి ముందున్న పెద్ద టాస్క్. అందుబాటు ధరలు వాటివల్ల ఓనగూరే ప్రయోజనాల మధ్య సమతుల్యత సాధించడం చాలా కీలకం. నెలవారీ రీఛార్జ్లు గజిబిజిగా ఉండటం మరింత గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఇది ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే ప్లాన్లను ఎంచుకోవడానికి వినియోగదారులను ప్రేరేపిస్తుంది.
దేశంలో టెలికాం సేవలు మరింత ప్రియం కానున్నాయి. ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో భాగం గా టెలికాం కంపెనీలు ఈ లోక్సభ ఎన్నికల తర్వాత...
రిలయన్స్ జియో(Reliance Jio).. భారత్లోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటి. 44 కోట్లకుపైగా వినియోగదారులను జియో కలిగి ఉంది. తక్కువ ధరలకే సరమైన ప్లాన్స్ అందిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. అనేక ఆఫర్లతో యూజర్ ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లను లాంచ్ చేస్తున్నందున యూజర్లు రోజురోజుకి పెరిగిపోతున్నారు
Reliance Jio Bumper Offer: భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రవేశపెట్టింది. జస్ట్ రూ. 148 లకే ఓటీటీ(OTT) ప్రయోజనాలతో కూడిన ప్లాన్ అందిస్తోంది. అలాగని ఒకటి రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కాదండోయ్.. 12 ఓటీటీ ప్లాట్ఫామ్స్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో..
రిలయన్స్ జియో రిపబ్లిక్ డే సందర్భంగా ఓ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ రూ.2,999 రీఛార్జ్ ప్లాన్తో అందించబడుతోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే, వినియోగదారులకు డిస్కౌంట్ కూపన్లు ఇవ్వబడతాయి.