Home » Jewellery
మీ బంగారం, వెండి ఆభరణాలు నల్లగా మారాయా? అయితే, వాటిని ఇంట్లోనే మెరిసేలా చేయడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నగలు ఎల్లప్పుడూ మిలమిలలాడుతూ ఉండాలంటే వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఇందుకోసం పాటించాల్సిన టిప్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
హైదరాబాద్ చందానగర్లో ఇటీవల చోటుచేసుకున్న ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసు మిస్టరీ వీడింది. దొంగతనానికి పాల్పడిన బిహార్ గ్యాంగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆభరణాలు అందానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. చాలా మంది ఆభరణాలను కేవలం అందం కోసం ధరిస్తారు. కానీ కొన్ని రకాల ఆభరణాలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Turkish Jewellery Boycott India: పాకిస్థాన్కు బహిరంగంగా మద్ధతిచ్చిన తుర్కియేపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ‘బాయ్కాట్ తుర్కియే’ (Boycott Turkey) ట్రెండ్ అవుతుండగా.. భారతదేశ జ్యువెలరీ వ్యాపారులు మరో భారీ షాకిచ్చారు.
Chetan Jewellers: కూకట్పల్లి ప్రగతినగర్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రూ. 10 కోట్ల విలువైన బంగారంతో చేతన్ జువెల్లర్స్ యాజమాని నితీష్ జైన్ పరారయ్యాడు. కేపీహెచ్బీ, బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జైన్ తన వ్యాపారాన్ని నిర్వహించాడు.
భారతీయ సంప్రదాయ వివాహానికి బంగారు బాట వేసే జువెల్లరీ తయారీ జీఆర్టీ సొంతమని ఆ కంపెనీ తెలిపింది.
Andhrapradesh: రాష్ట్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, దుకాణాలు ఇలా వేటినీ వదలకుండా దోపిడీకి పాల్పడుతున్నారు. అలాగే దొంగతం చేసే సమయంలోనూ వారు అతి తెలివిని ప్రదర్శిస్తూ ఎదుటి వారిని ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. బంగారం షాపుల్లోకి కొనుగోలుదారులుగానే వస్తూ.. షాపు యాజమాన్యం కన్ను గప్పి మరీ దొంగతనం చేసి సేఫ్గా తప్పించుకుంటున్నారు.
Jewellery Haunted by Ghost: మోసపోయేవాళ్లు ఉండాలే గానీ.. మోసం చేసేందుకు రెడీగా ఎంతో మంది ఉంటారు. అమాయక ప్రజలను దోచుకునేందుకు కేటుగాళ్లు రోజుకొక కొత్త మార్గం ఎంచుకుంటున్నారు. తాజాగా కొందరు మాయగాళ్లు ఓ మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. ఆమె బంగారు ఆభరణాలన్నీ ఎత్తుకెళ్లారు. కేవలం దెయ్యం పేరు చెప్పి.. ఉన్నదంతా దోచెకెళ్లారు కేటుగాళ్లు.
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో పట్టపగలు తుపాకులతో బెదిరించి దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన తాలూకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమయ్ పుర్ బద్లీలో శ్రీ రామ్ జ్యువెలర్స్ షాపు(Jewellers Shop) ఉంది. బుధవారం గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు హెల్మెట్లు పెట్టుకుని, తుపాకులతో మధ్యాహ్నం 1.30కి షాపులోకి ఎంటర్ అయ్యారు.