Home » Jesus Christ
దేశవ్యాప్తంగా క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఇవాళ గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నారు. ఏసుక్రీస్తు ప్రాణాలను త్యాగం చేసిన రోజును స్మరించుకుంటున్నారు. క్రీస్తు సిలువ మరణాన్ని ధ్యానిస్తూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు, మౌన ప్రదర్శనలు చేస్తున్నారు.
గుడ్ ఫ్రైడే మనకు యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. సమాజంలో సామరస్యం, కరుణ, క్షమాగుణం వంటి విలువలను మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు.
ఊరి పండగ వచ్చేసింది..! బాలయేసు పుణ్యక్షేత్రం వార్షిక మహోత్సవాలు.. ఈ పేరుతో జరుపుకొంటారు. తొమ్మిది రోజుల పాటు ప్రార్థనలతో కమ్మగూడ ప్రాంతం ఆధ్యాత్మికతతో పులకించనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది క్రైస్తవులు, మతపెద్దలు తరలిరానున్నారు.
ఆంధ్రప్రదేశ్: తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. సర్వ మానవాళికి శాంతి సందేశం ఇచ్చిన యుగకర్త ఏసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండగ దినమని సీఎం చంద్రబాబు అన్నారు.
నగర రైల్వేస్టేషన సమీపంలో వెలసిన వేలంగణి ఆరోగ్యమాత ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
క్రైస్తవ మతం ప్రధాన పండుగలలో ఈస్టర్(Easter 2024) ఒకటి. ఈ రోజు చాలా సంతోషకరమైన సందర్భం. గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే ఆదివారం ఈస్టర్ జరుపుకుంటారు. గుడ్ ఫ్రైడే అనేది యేసుక్రీస్తు త్యాగంతో ముడిపడి ఉన్న రోజు అయితే, ఈస్టర్ అనేది యేసుక్రీస్తు మోక్షానికి సంబంధించిది. ఈస్టర్ సందర్భంగా ప్రజలు(people) చర్చి(church)కి వెళ్లి ప్రార్థనలు చేస్తారు.