Home » JDS
అయోధ్యలో రామమందిరం ప్రారంభమైన తర్వాతే బీజేపీ-జేడీఎస్(BJP-JDS) మధ్య సీట్ల వ్యవహారం ఒక కొలిక్కి రానుంది. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత హెచ్డీ కుమారస్వామి(HD Kumaraswamy) ఢిల్లీలో మీడియాకు చెప్పారు.
కేంద్రంలో మరోసారి బీజేపీకి అవకాశాలు ఉన్నాయనే సర్వేలతో కుమారస్వామి జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించారు. రాష్ట్రంలో బీజేపీ(BJP)తో జేడీఎస్ పొత్తుపెట్టుకున్న తరుణంలో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఐఎన్డీఐఏ (ఇండియా) కూటమి తరపున మల్లికార్జునఖర్గేను ప్రధానిని చే యాలని పలు పార్టీల నేతలు ప్రస్తావిస్తుంటే ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం రాహుల్గాంధీ కావాలని వ్యాఖ్యానించడం ఆయన సంకుచిత స్వభావానికి నిదర్శనమని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి(JDS leader and former CM Kumaraswamy) మండిపడ్డారు.
రాష్ట్రరాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరొందిన మాజీ ప్రధాని దేవేగౌడ(Former Prime Minister Deve Gowda) నేరుగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ(Prime Minister Modi)తో భేటీ అయి డీల్ కుదుర్చుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో పక్కా కుదుర్చుకున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం జరగనున్నట్లు తెలుస్తోంది. జేడీఎస్ కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి(Former Chief Minister HD Kumaraswamy)
రాజకీయ పరిణామాలు భిన్నమైన స్థితిలో సాగుతున్న తరుణంలో జేడీఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీసీఎం కుమారస్వామి
జనాభా నియంత్రణపై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతున్నట్లు బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తెలిపారు. తన వ్యాఖ్యలు మహిళలను బాధించి ఉంటే క్షమించాలని కోరారు.
ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయితే తమ పార్టీ మద్దతునిస్తుందని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి
బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తూ శివమొగ్గ, తుమకూరు(Shivamogga, Tumkur) జిల్లాలకు చెందిన పలువురు జేడీఎస్
రాష్ట్రంలో గత కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడం వెనుక సిద్దరామయ్య(Siddaramaiah) పరోక్ష హస్తం ఉందని