Home » JDS
బియ్యం పంపిణీపై జిమ్మిక్కులు మానుకోవాలని, ఎన్నికల పరిశీలకుడి మాటలు విని కనీసమైన జాగ్రత్తలు లేకుండానే అన్నభాగ్య పథకం ద్వారా
కర్ణాటక (karnataka)లో 36 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) 1989లో 224 నియోజకవర్గాలకుగాను 178 స్థానాలు ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది.
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అభినందించారు.
కర్ణాటక శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. కన్నడిగులు కాంగ్రెస్కు ఘన విజయాన్ని కట్టబెట్టారు. ‘40 శాతం కమిషన్’
దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల కౌంటింగ్ మొదలైంది...
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో మళ్లీ 'కింగ్ మేకర్' కావాలనుకున్న జేడీఎస్ ఆశలు గల్లగంతయ్యాయి. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామికి పార్టీ ఫలితాలు షాకిచ్చాయి. కాంగ్రెస్ ఉవ్వెత్తున ఎగసిపడి మెజారిటీ మార్క్ను దాటేయగా, జేడీఎస్ మూడో స్థానానికే పరిమితమైంది. దీంతో ఎక్కడ తేడా కొట్టిందనే దానిపై జేడీఎస్ అంతర్మథనంలో పడింది.
కర్ణాటక ప్రజా తీర్పు చాలా స్పష్టంగా ఉంది. శాసన సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించి, కాంగ్రెస్కు పట్టం కట్టారు. ‘
కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు (Karnataka assembly election results) వెలువడిన తర్వాత జేడీఎస్ పార్టీ చీలిపోతుందని కాంగ్రెస్
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ప్రజాతీర్పు స్పష్టంగా రాదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తుండటంతో ‘కింగ్మేకర్’ జేడీఎస్ తదుపరి ప్రభుత్వ ఏర్పాటు
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంది గానీ హంగ్ ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదని తేలిపోయింది. హంగ్ ఏర్పడే పరిస్థితే తలెత్తితే.. కర్ణాటకలో జేడీఎస్ అగ్ర నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి కింగ్ మేకర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.