• Home » Jayashankar Bhupalapally

Jayashankar Bhupalapally

Rahul Gandhi: కాళేశ్వరం సందర్శన తర్వాత రాహుల్ ఆసక్తికర ట్వీట్

Rahul Gandhi: కాళేశ్వరం సందర్శన తర్వాత రాహుల్ ఆసక్తికర ట్వీట్

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను రాహుల్ సందర్శించారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ డ్యామేజీని పరిశీలించారు. దాదాపు గంటన్నరపాటు రాహుల్ పర్యటన కొనసాగింది. అయితే కాళేశ్వరం సందర్శన తర్వాత రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు.

TS Assembly Polls : ఎన్నికల వేళ.. బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ.. ఒకేసారి ఐదుగురు రాజీనామా!

TS Assembly Polls : ఎన్నికల వేళ.. బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ.. ఒకేసారి ఐదుగురు రాజీనామా!

అవును.. తెలంగాణలో ఎన్నికలకు (TS Assembly Polls) ముందు రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయ్. హ్యాట్రిక్ కొట్టాలని వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్‌(BRS) ‌కు అడుగడుగునా ఊహించని షాక్‌లే తగులుతున్నాయి...

Komatireddy: మావే కేసీఆర్ కాపీ కొట్టారు.. డౌటే లేదు కాంగ్రెస్ రావడం ఖాయం

Komatireddy: మావే కేసీఆర్ కాపీ కొట్టారు.. డౌటే లేదు కాంగ్రెస్ రావడం ఖాయం

కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఆరు గ్యారంటీలనే ముఖ్యమంత్రి కేసీఆర్ కాపీ కొట్టారని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. గురువారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. వేలంపాట పెట్టినట్టుగా తాము అనౌన్స్ చేసిన పథకాలే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచారన్నారు.

Revanthreddy: సింగరేణి కార్మికులతో రేవంత్ గేట్ మీటింగ్... బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డ టీపీసీసీ చీఫ్

Revanthreddy: సింగరేణి కార్మికులతో రేవంత్ గేట్ మీటింగ్... బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డ టీపీసీసీ చీఫ్

భూపాలపల్లిలోని 1 ఇంక్లైన్ గేట్ దగ్గర సింగరేణి కార్మికులతో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గురువారం ఉయదం గేట్ మీటింగ్ నిర్వహించారు. కార్మికుల సమస్యలను రేవంత్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యక్ష భాగస్వాములన్నారు.

KTR: రేవంత్ రెడ్డి టార్గెట్‌గా‌ కేటీఆర్ విమర్శలు

KTR: రేవంత్ రెడ్డి టార్గెట్‌గా‌ కేటీఆర్ విమర్శలు

జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి టార్గెట్‌గా కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని..

TS News: మోరంచపల్లి విషాదం.. బయటపడుతున్న మృతదేహాలు

TS News: మోరంచపల్లి విషాదం.. బయటపడుతున్న మృతదేహాలు

జిల్లాలో వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో మోరంచవాగు పొంగిపొర్లడంతో ఊరు మొత్తం వరదల్లో మునిగిపోయింది.

Telangana Rains: మోరంచపల్లి గ్రామస్తులు సేఫ్.. ఎలా బయటపడ్డారంటే..

Telangana Rains: మోరంచపల్లి గ్రామస్తులు సేఫ్.. ఎలా బయటపడ్డారంటే..

వరదల్లో చిక్కుకున్న మోరంచపల్లి గ్రామాస్థులు సురక్షితంగా బయటపడ్డారు. భారీ వర్షాల కారణంగా మోరంచవాగు పొంగిపొర్లడంతో గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరింది. గ్రామంలోని ఇళ్లు నీటమునిగాయి. దీంతో అక్కడి ప్రజలు భవనాలపైకి వచ్చి తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. మోరంచపల్లి గ్రామస్తుల పరిస్థితిపై సీఎం కేసీఆర్ సైతం స్పందించారు.

Moranchapalli Warangal: ఇవెక్కడి వరదలు బాబోయ్.. ఏకంగా ఊరికి ఊరే వరదల్లో..

Moranchapalli Warangal: ఇవెక్కడి వరదలు బాబోయ్.. ఏకంగా ఊరికి ఊరే వరదల్లో..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం మోరంచపల్లిలో వర్షాలు ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మోరంచవాగు పొంగడంతో గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరింది. ఏకంగా ఊరు మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. వరద ఉధృతితో గ్రామస్థులు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు.

Heavy Rains: అమాంతం పెరిగిపోయిన ప్రాణాహిత, గోదవరి నదుల ప్రవాహం

Heavy Rains: అమాంతం పెరిగిపోయిన ప్రాణాహిత, గోదవరి నదుల ప్రవాహం

భారీ వర్షాలతో జిల్లాలోని ప్రాణహిత, గోదావరి నదులకు వరద పోటు అధికంగా ఉంది. గోదావరి పుష్కర ఘాట్‌ల వద్ద 10.950 మీటర్ల ఎత్తులో ప్రాణహిత, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి.

Kaleshwaram Project: చాలా కాలం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు జలకళ

Kaleshwaram Project: చాలా కాలం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు జలకళ

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి