Home » JANASENA
జాతీయ స్థాయిలో ప్రజాదరణ కలిగి ఉండటంతో పాటు వయస్సు రీత్యా పవన్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నా అనే రీతిలో విజయసాయిరెడ్డి స్పందించారు. ఆరు నెలల క్రితం వరకు పవన్ కళ్యాణ్ను తీవ్ర స్థాయిలో విమర్శించడంతో పాటు అతడి వ్యక్తిగత జీవితంపై వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ నాయకులంతా దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణించలేరని..
కాకినాడ పోర్టు నుంచి బియ్యం తీసుకువెళుతున్న స్టెల్లా నౌకను అణువణువూ తనిఖీ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
‘రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితులతో చేతికొచ్చిన పంటను అమ్ముకోలేమనే భయంతో రైతులు ఉన్నారు. ఎవరికీ ఆ భయం అవసరం లేదు. ప్రతి గింజా కొంటాం. మీ ఇబ్బందులు చూసి కొనుగోలు నిబంధనల్లో మార్పులు చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఆదేశించారు.
రాజ్యసభలో జనసేన ప్రాతినిధ్యం కోసం ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల లైవ్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సింది పోయి.. ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని విమర్శిస్తూ.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించాలనే లక్ష్యంతో వైసీపీ అధ్యక్షులు జగన్ వ్యవహారిస్తున్నారనే ప్రచారం..
పిఠాపురం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ మహాయుతి కూటమి విజయం సాధించాలని కోరుకుంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పిఠా
సర్పవరం జంక్షన్, నవంబరు 17 (ఆంధ్ర జ్యోతి): కాపు సామాజిక వర్గంలో ఉన్న నిరుపేదల అభ్యున్నకి తోడ్పాటు అందించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. ఆదివారం పెనుమర్తి మామిడితోటలో రాయుడుపాలెంకు చెందిన శ్రీబాల గణపతి కార్తీక మాస కాపు 7వవనసమా