Home » Jaipur
భూమిపై గొప్ప సాహిత్య ప్రదర్శనగా గుర్తింపు పొందిన జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 19వ ఎడిషన్, 2026 జనవరి 15 నుంచి 19 వరకు రాజస్థాన్లోని పింక్ సిటీ ఆఫ్ జైపూర్కు హోటల్ క్లార్క్స్ అమెర్లో జరగబోతోంది. ఈ ఉత్సవం దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రతి ఏటా ఎంతో మంది రచయితలను, సాహితీ ప్రియులను అలరిస్తోంది.
జైపూర్లోని సవాయి మాన్ సింగ్ హాస్పిటల్ ట్రామా సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు.అయితే, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని..
రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఎడతెగని వర్షాలు కురుస్తుండంతో సామాన్య ప్రజాజీవనానికి అంతరాయం కలుగుతోంది. కోట, బుండి, సవాయ్ మాధోపూర్, టోంక్లలో వరదల తరహా పరిస్థితి కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రోడ్డు, రైల్ కనెక్టివిటీ దెబ్బతింది.
ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక లోపాల పరంపర కొనసాగుతోంది.
జైపూర్ నుంచి ముంబై బయలుదేరిన ఏఐ-612 విమానం 18 నిమిషాల ప్రయాణం తర్వాత సాంకేత లోపాన్ని ఎదుర్కొంది. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు.
తనను వదిలి పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను తిరిగి రప్పించుకునేందుకు రాజస్థాన్కు చెందిన ఓ భర్త నరబలి ఇచ్చాడు. ఓ మంత్రగాడి మాటలు నమ్మి.. అన్న కొడుకుని హతమార్చాడు.
Phone Slips Into Water: జైపూర్లో రామ్నివాస్ భాగ్లోని రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. దాదాపు మోకాలి వరకు రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. సుభాష్ చౌక్కు చెందిన హల్థర్ అనే యువకుడు స్కూటీపై ఆ రోడ్డుపైకి వచ్చాడు.
భారత వైమానిక దళాని(ఐఏఎఫ్) కి చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. బుధవారం రాజస్థాన్లోని చురు జిల్లా భానుడా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ వ్యక్తి స్టూడెంట్ తరహాలో స్టైల్గా బ్యాగు తగిలించుకుని మరీ ఆస్పత్రికి వచ్చాడు. అంతా అతను ఏవైనా మందులు విక్రయించడానికి వచ్చాడేమో అని అనుకున్నారు. అయితే నేరుగా లోపలికి వచ్చిన అతను.. డాక్టర్ వద్దకు వెళ్లి..
Mysore Pak: రాజస్థాన్, జైపూర్లో త్యోహార్ స్వీట్స్ అనే స్వీట్ షాపు ఉంది. భారత్ పాక్ గొడవల నేపథ్యంలో ఈ స్వీట్ షాపు యజమానులు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మైసూర్ పాక్లో పాక్ అని ఉండటం వారికి నచ్చలేదు.