Home » Jagan
మనుషులనే కారుతో తొక్కించినోడికి రైతు కష్టం ఏం తెలుస్తుంది, తోతాపురి మామిడి రైతుల కష్టాన్ని రోడ్డుపైవేసి తొక్కిస్తావా? నీకు నువ్వే సమస్యలు సృష్టించి, అలజడులు రేపి, దాడులకు పాల్పడతానంటే ఈ ప్రభుత్వంలో కుదరదు.
మాజీ సీఎం జగన్ బంగారుపాళ్యం పర్యటనను కవర్ చేస్తూ, వైసీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన చిత్తూరు జిల్లా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివకుమార్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు.
బంగారుపాలెం జగన్ పర్యటనలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి చిత్తూరు డిప్యూటీ చీఫ్ ఫొటోగ్రాఫర్ శివ కుమార్పై దాడి చేశాయి.
వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు, మాజీ సీఎం జగన్, కుమార్తె, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వేర్వేరుగా నివాళి అర్పించారు.
మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి తనకు భద్రత పెంచాలని కోరుతూ హైకోర్టులో రెండు వ్యాజ్యాలు దాఖలు చేశారు. అక్కడ పొందలేని ఉత్తర్వులను ఆ పార్టీ నేతలు వేసిన పిటిషన్లో పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు...
చుట్టూ దట్టమైన కొండలు.. మదపుటేనుగుల ఘీంకారాలు.. తియ్యని.. పుల్లని రుచుల అనాస పళ్లు.. అమాయకంగా కనిపించే మట్టి మనుషులు.. వీటన్నిటితో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా ప్రజల గోడు ప్రభుత్వాలకు పట్టడం లేదు
ఒక వ్యక్తి చనిపోతే వాళ్ల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చాలి. కాని జగన్ చేస్తున్న ఓదార్పు ఏంటో అర్థం కావడం లేదు. వర్క్ ఫ్రమ్ ఓదార్పు యాత్రలా ఆయన పరిస్థితి ఉంది అని హోం మంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సతీసమేతంగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను కలిశారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు...
జనం దగ్గరకు వెళితే ఎక్కడ పాత హామీలు గుర్తు చేస్తారేమోనని భయం తాము అమలు చేయలేకపోయిన మద్యనిషేధం, జాబ్ క్యాలెండర్ వంటి హామీలపై నిలదీస్తే ఏం చెప్పాలని బెదురు....
చిత్తూరు జిల్లా బంగారుపాళేనికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ 9న రానున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.