• Home » Jagan

Jagan

YCP Jagan: జాతీయ స్థాయిలో జగన్‌ పరువు పాయె

YCP Jagan: జాతీయ స్థాయిలో జగన్‌ పరువు పాయె

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ ‘రప్పా, రప్పా’ నరుకుడు భాషను సమర్థించడం జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది.

MS Raju: ఇక్కడోళ్లకూ చేతులు, కొడవళ్లు ఉంటాయ్‌..

MS Raju: ఇక్కడోళ్లకూ చేతులు, కొడవళ్లు ఉంటాయ్‌..

శవాల పునాదులపైనే జగన్‌ వైసీపీని నిర్మించారు. ఆయన బయటకు రావాలంటే ఎవరైనా చావాలి. లేదంటే చంపేందుకు వస్తారు’ అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు విమర్శించారు.

YS Sharmila: ఆలీబాబా 40 దొంగల మాదిరిగా జగన్‌ తీరు

YS Sharmila: ఆలీబాబా 40 దొంగల మాదిరిగా జగన్‌ తీరు

మాజీ సీఎం జగన్‌ తీరు ఆలీబాబా 40 దొంగల మాదిరిగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. దొంగ ఎక్కడైనా దొంగతనం చేసింది తానేనని ఒప్పుకుంటాడా అని ప్రశ్నించారు.

Jagan: షర్మిల ఫోన్‌ ట్యాప్‌ చేశారేమో

Jagan: షర్మిల ఫోన్‌ ట్యాప్‌ చేశారేమో

తెలంగాణలో కేసీఆర్‌ హయాంలో తన చెల్లెలు, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఫోన్‌ ట్యాప్‌ చేశారన్న వార్తలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ స్పందించారు. గురువారం మీడియా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావించగా...

Jagan: రప్పా రప్పా నరుకుతానంటే మంచిదే కదా

Jagan: రప్పా రప్పా నరుకుతానంటే మంచిదే కదా

మన అభిమానాస్తుడై... నెక్స్ట్‌ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్లను రప్పా రప్పా.. ఏం జాతరమ్మా అది, ఆ గంగమ్మ జాతరలో! ఏంటమ్మా అది, పొట్టేలు తల నరికినట్టు.. రప్పారప్పా నరుకుతానన్నాడు! మంచిదే కదా! అని వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ హర్షం, సంతృప్తి వ్యక్తం చేశారు

Sattenapalli: జగన్ పర్యటనలో హంగామా.. నిబంధనల ఉల్లంఘన.. కేసులు నమోదు..

Sattenapalli: జగన్ పర్యటనలో హంగామా.. నిబంధనల ఉల్లంఘన.. కేసులు నమోదు..

YCP leaders cases: వైఎస్ జగన్ పల్నాడు జిల్లా, సత్తెపల్లి పర్యటనలో వైసీపీ అరాచకం అడుగడుగునా కనిపించింది. నిబంధనలు ఉల్లంఘించారు. అనుమతులు లేకుండా ర్యాలీ, డీజే నిర్వహించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. విధ్వంసం, బెదిరింపులు, ఇరువురు వ్యక్తుల మరణంపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Jagan: గ్రామం ఇరుకు.. జనసమీకరణ ప్రమాదకరం

Jagan: గ్రామం ఇరుకు.. జనసమీకరణ ప్రమాదకరం

ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్న తమ పార్టీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ, ఆయన విగ్రహ ఆవిష్కరణ పేరుతో మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు వెళ్లనున్నారు.

Palnadu SP: జగన్‌ సహా వందమందికే అనుమతి

Palnadu SP: జగన్‌ సహా వందమందికే అనుమతి

పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్‌ మండలం రెంటపాల గ్రామంలో ఈ నెల 18న నిర్వహించే వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి...

 Pattabhi ram: అమ్మఒడి రూ. 26 వేల కోట్లు ఎగ్గొట్టిన జగన్‌

Pattabhi ram: అమ్మఒడి రూ. 26 వేల కోట్లు ఎగ్గొట్టిన జగన్‌

జగన్‌ లక్షలాది మంది విద్యార్థులకు అమ్మ ఒడి పథకం నిధులు రూ.26వేల కోట్లు ఎగనామం పెట్టారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు.

 Education Department: ఆ పిల్లలకు నగదు విడుదల చేయలేదు

Education Department: ఆ పిల్లలకు నగదు విడుదల చేయలేదు

తల్లికి వందనం పథకంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా వార్తా కథనాలను ప్రచురించిన పత్రిక, ప్రసార మాధ్యమాలు, సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి