• Home » Jagan Mohan Reddy

Jagan Mohan Reddy

 YS Sharmila: స్వార్థ రాజకీయాల్లో జగన్‌ నెంబర్‌ వన్‌

YS Sharmila: స్వార్థ రాజకీయాల్లో జగన్‌ నెంబర్‌ వన్‌

స్వార్థ రాజకీయాలు చేసే వారిలో జగన్‌మోహన్‌రెడ్డి నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

Minister Parthasarathi: జగన్‌కు రాష్ట్రంలో తిరిగే హక్కు లేదు

Minister Parthasarathi: జగన్‌కు రాష్ట్రంలో తిరిగే హక్కు లేదు

ఐదేళ్ల పాలనలో విధ్వంసం సృష్టించిన జగన్మోహన్‌రెడ్డికి రాష్ట్రంలో తిరిగే హక్కు లేదని గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

 YSRCP Jagan Mohan Reddy: తొక్కి చంపింది జగన్‌ కారే

YSRCP Jagan Mohan Reddy: తొక్కి చంపింది జగన్‌ కారే

పల్నాడు పర్యటనలో సింగయ్యను తొక్కి చంపింది కాన్వాయ్‌లోని జగన్‌ వాహనమేనని తేలిపోయింది. సింగయ్యను ఢీ కొట్టిన సందర్భంలో సెల్‌ఫోన్‌లో తీసిన వీడియో వైరల్‌గా మారింది.

Liquor Scam : విచ్చలవిడిగా వాడేశారు

Liquor Scam : విచ్చలవిడిగా వాడేశారు

సొంతలాభం కొంత మానుకుని జనం బాగుకోసం పాటుపడాలని గురజాడ వారు చెప్పారు కానీ.. వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తీరు ఇందుకు పూర్తిగా రివర్స్‌ అధికారంలో ఉండగా. జనం సొమ్మును సొంతలాభానికి వాడుకున్నారు.

YCP JAGAN: తల్లికి వందనంతో పుట్టగతులు ఉండవని భయం

YCP JAGAN: తల్లికి వందనంతో పుట్టగతులు ఉండవని భయం

జగన్‌ తాను అధికారంలోకి వస్తే అందరికీ అమ్మ ఒడి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం చెప్పి న మాట ప్రకారం, ఇంట్లో చదువుకుంటున్న పిల్లలందిరికీ తల్లికి వందనం డబ్బులు వేస్తోంది.

Nellore: పేదలపై ఎంత కక్ష..!

Nellore: పేదలపై ఎంత కక్ష..!

నెల్లూరు నగరంలోని బుజబుజ నెల్లూరు ప్రాంతంలో ఆరేళ్లుగా మూలన పడి ఉన్న చెత్త తరలింపు వాహనాలన్నీ పేదలకు పంపిణీ చేయాల్సినవని తేలింది.

Jagan Reddy: ఒక్కొక్కరికి సినిమా చూపిస్తా..

Jagan Reddy: ఒక్కొక్కరికి సినిమా చూపిస్తా..

చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న పోలీసు శాఖలోని వారిని హెచ్చరిస్తున్నా మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది.

జనం చెవిలో జగన్‌ పూలు!

జనం చెవిలో జగన్‌ పూలు!

వైసీపీ అధినేత జగన్‌ పల్నాడు జిల్లా పర్యటన అంతా అబద్ధాలు, కట్టు కథలతో సాగింది. చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పి అబద్ధాలను నిజం చేయాలని తెగ తాపత్రయపడ్డారు.

జగన్‌ పర్యటన.. ఇద్దరి మృతి!

జగన్‌ పర్యటన.. ఇద్దరి మృతి!

పల్నాడు జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పర్యటన ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

జగన్‌ పర్యటనలో రచ్చ రచ్చ

జగన్‌ పర్యటనలో రచ్చ రచ్చ

పరామర్శ పేరుతో బలప్రదర్శన చేశారు. అనుమతులు లేకపోయినా భారీగా జనసమీకరణ చేసి రచ్చ రచ్చ చేశారు. బారికేడ్లను తోసివేసి, అడ్డుకోబోయిన పోలీసులను నెట్టివేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి