Home » Jagan Mohan Reddy
చిత్తూరు జిల్లా పర్యటనలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎప్పటిలాగే అబద్ధాలు వల్లె వేశారు. కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారు.
రైతులతో ముఖాముఖి పేరుతో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి బంగారుపాళ్యం రావడాన్ని మామిడి రైతులు తప్పుబట్టారు.
అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం కృషిచేస్తుంటే వైసీపీ సంఘ విద్రోహశక్తులను ప్రోత్సహిస్తూ విధ్వంసం సృష్టించేందుకు తెగించిందని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు
ఐదేళ్ల పాలనలో ప్రజల బాగోగుల గురించి జగన్ ఆలోచించిన పాపాన పోలేదని, అధికారం కోల్పోయిన తర్వాత ఆయనకు ప్రజలు గుర్తుకొస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు.
వక్ఫ్బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో బోర్డు 4వ సమావేశాన్ని శనివారం నెల్లూరులో నిర్వహించారు. ఎమ్మెల్సీ రుహుల్లా, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్లతోపాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
స్వార్థ రాజకీయాలు చేసే వారిలో జగన్మోహన్రెడ్డి నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
ఐదేళ్ల పాలనలో విధ్వంసం సృష్టించిన జగన్మోహన్రెడ్డికి రాష్ట్రంలో తిరిగే హక్కు లేదని గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
పల్నాడు పర్యటనలో సింగయ్యను తొక్కి చంపింది కాన్వాయ్లోని జగన్ వాహనమేనని తేలిపోయింది. సింగయ్యను ఢీ కొట్టిన సందర్భంలో సెల్ఫోన్లో తీసిన వీడియో వైరల్గా మారింది.
సొంతలాభం కొంత మానుకుని జనం బాగుకోసం పాటుపడాలని గురజాడ వారు చెప్పారు కానీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఇందుకు పూర్తిగా రివర్స్ అధికారంలో ఉండగా. జనం సొమ్మును సొంతలాభానికి వాడుకున్నారు.
జగన్ తాను అధికారంలోకి వస్తే అందరికీ అమ్మ ఒడి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం చెప్పి న మాట ప్రకారం, ఇంట్లో చదువుకుంటున్న పిల్లలందిరికీ తల్లికి వందనం డబ్బులు వేస్తోంది.