Home » IT Employee
చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలిపేందుకు హైదరాబాదు నుంచి ఐటీ నిపుణులు చలో రాజమండ్రి కి పిలుపునివ్వటం తో ఆంధ్ర తెలంగాణ బోర్డుర్ గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీస్ తనిఖీలు
రాజకీయ కుట్రలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేశారని హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులు మండిపడ్డారు. తమ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన వెంటే ఉంటామని నినదించారు. సీఎం జగన్ ప్రజా వ్యతిరేక చర్యలను చంద్రబాబు తన పర్యటనల్లో జనానికి వివరిస్తుండడంతో
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఐటీ ఉద్యోగులు భగ్గుమన్నారు. బాబు అక్రమ అరెస్టును ఐటీ నిపుణులు ఖండించారు. బుధవారం హైదరాబాద్లోని విప్రో సర్కిల్ దగ్గర ఐటీ ఉద్యోగులు నిరసన చేపట్టారు.
హైదరాబాద్ నగరంలో వర్షాల కారణంగా ఐటీ ఉద్యోగులకు సైబరాబాద్ పోలీసులు ఒక కీలక సూచన చేశారు. కుండపోత వర్షం కారణంగా హైదరాబాద్ అంతా జలమయంగా మారింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతోంది.
కోరుట్ల పట్టణంలో రెండు రోజుల క్రితం జరిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని దీప్తి అనుమానాస్పద మృతి మిస్టరీ ఇంకా వీడలేదు. జగిత్యాల జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో మెట్పల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. కోరుట్ల పట్టణంతో పాటు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో ఉంటున్న దీప్తి బంధువుల వివరాలను పోలీసులు సేకరించినట్లు సమాచారం.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీముని దుబ్బ ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని దీప్తి అనుమానాస్పద మృతి మిస్టరీ కొనసాగుతోంది. పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు.
కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బ ప్రాంతంలో బంకి దీప్తి(24) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీప్తి చెల్లెలు కనిపించకుండా పోవడంతో పాటు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అమెరికాకు చెందిన దిగ్గజ మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ అమెజాన్ సంస్థ (Amazon) ఉద్యోగులకు కీలక హెచ్చరిక చేసింది. వారంలో మూడు రోజుల పాటు ప్రతీ ఉద్యోగి ఆఫీస్కు వచ్చి పనిచేయాల్సిందేనని ఉద్యోగులకు అమెజాన్ సీఈవో ఆండీ జాసీ (Amazon CEO Andy Jassy) స్పష్టం చేశారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్(Hyderabad Real Estate) ఇటీవలే ఎకరా రూ.వంద కోట్ల మార్క్ దాటింది. కోకాపేట నియోపోలిస్(Kokapet Neopolis) వేలంలో దాదాపు అన్ని ప్లాట్లు ఎకరా రూ.75-80 కోట్లకు అమ్ముడు పోయాయి.
అవును.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ సీఎం కేసీఆర్ (CM KCR) నుంచి శుభవార్తలు (Good News) ఎక్కువవుతున్నాయి.! ఆ మధ్య దివ్యాంగులకు పెన్షన్ వెయ్యి పెంపు, విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంపు, బీసీ బంధు, ముస్లింలకు లక్ష రూపాయిల ఆర్థిక సాయం, ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు విలీనం ఇలా వరుస శుభవార్తలు చెప్పిన కేసీఆర్.. ఆదివారం నాడు తెలంగాణ అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటనలు చేశారు..