• Home » IPS

IPS

Female IPS: అవినీతిని బయటపెడితే హత్యాయత్నమా.. నా ఆఫీసు గదికి నిప్పంటించారు

Female IPS: అవినీతిని బయటపెడితే హత్యాయత్నమా.. నా ఆఫీసు గదికి నిప్పంటించారు

రాష్ట్ర పోలీసు ఉద్యోగాల ఎంపికలో జరిగిన అవకతవకలను వెలుగులోకి తీసుకురావటంతో తనను హతమార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ మహిళా ఐపీఎస్‌ అధికారి కల్పనా నాయక్‌(Woman IPS officer Kalpana Naik) డీజీపీ శంకర్‌జివాల్‌కు రాసిన లేఖ తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

AP Govt: ఏబీవీపై ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం..

AP Govt: ఏబీవీపై ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం..

AP Govt: వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీకి కూటమి ప్రభుత్వంలో ఊరట లభించినట్లైంది. గత ప్రభుత్వ హయాంలో రెండు దఫాలుగా ఏబీవీ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

AP Government:  భారీగా బదిలీలు

AP Government: భారీగా బదిలీలు

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఒకే రోజు భారీ సంఖ్యలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది.

IPS Transfer: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

IPS Transfer: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

IPS Transfer: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 27 మంది అధికారులను బదిలీ చేశారు.

Andhra Pradesh:  బిగుస్తున్న ఉచ్చు

Andhra Pradesh: బిగుస్తున్న ఉచ్చు

వైసీపీ హయాంలో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్న సీఐడీ మాజీ ఏడీజీ పీవీ సునీల్‌ కుమార్‌కు ఉచ్చు బిగుస్తోంది.

AP News: ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు..

AP News: ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు..

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ (IPS officers Transfer) చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

AP High Court : జెత్వానీ కేసులో కాంతి రాణా, విశాల్‌ గున్నీకి ముందస్తు బెయిల్‌

AP High Court : జెత్వానీ కేసులో కాంతి రాణా, విశాల్‌ గున్నీకి ముందస్తు బెయిల్‌

సినీనటి కాదంబరి జెత్వానీ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్‌ గున్నీకి హైకోర్టు...

 Promotions : ఐదుగురు ఐఏఎస్‌కు పదోన్నతులు

Promotions : ఐదుగురు ఐఏఎస్‌కు పదోన్నతులు

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

IPS Transfers: 10 మంది ఐపీఎస్‌ల బదిలీ

IPS Transfers: 10 మంది ఐపీఎస్‌ల బదిలీ

తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2021, 2022 బ్యాచ్‌ యువ ఐపీఎ్‌సలు పదిమందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 2021-22 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌లను బదిలీ చేసింది సర్కార్. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి