• Home » IPS

IPS

Andhra Pradesh:  బిగుస్తున్న ఉచ్చు

Andhra Pradesh: బిగుస్తున్న ఉచ్చు

వైసీపీ హయాంలో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్న సీఐడీ మాజీ ఏడీజీ పీవీ సునీల్‌ కుమార్‌కు ఉచ్చు బిగుస్తోంది.

AP News: ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు..

AP News: ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు..

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ (IPS officers Transfer) చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

AP High Court : జెత్వానీ కేసులో కాంతి రాణా, విశాల్‌ గున్నీకి ముందస్తు బెయిల్‌

AP High Court : జెత్వానీ కేసులో కాంతి రాణా, విశాల్‌ గున్నీకి ముందస్తు బెయిల్‌

సినీనటి కాదంబరి జెత్వానీ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్‌ గున్నీకి హైకోర్టు...

 Promotions : ఐదుగురు ఐఏఎస్‌కు పదోన్నతులు

Promotions : ఐదుగురు ఐఏఎస్‌కు పదోన్నతులు

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

IPS Transfers: 10 మంది ఐపీఎస్‌ల బదిలీ

IPS Transfers: 10 మంది ఐపీఎస్‌ల బదిలీ

తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2021, 2022 బ్యాచ్‌ యువ ఐపీఎ్‌సలు పదిమందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 2021-22 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌లను బదిలీ చేసింది సర్కార్. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.

 Pawan Kalyan: పవన్‌ కల్యాణ్  మన్యం జిల్లా పర్యటనలో  భద్రతాలోపం

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్ మన్యం జిల్లా పర్యటనలో భద్రతాలోపం

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ ఈ నెల 20వ తేదీన మన్యం జిల్లాలో పర్యటించారు. పవన్ పర్యటనలో భద్రతాలోపం లోపించింది. పవన్‌ పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్‌చల్‌ చేశాడు.

Health Department : ‘ఆరోగ్యానికి’ దిక్కెవరు బాస్‌!

Health Department : ‘ఆరోగ్యానికి’ దిక్కెవరు బాస్‌!

వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం ఆరోగ్యశాఖలో రెగ్యులర్‌ ఐఏఎస్‌లను నియమించలేదు. ఇన్‌చార్జిలతోనే విభాగాలను నడిపించేశారు.

AP Govt : ఏబీవీపై కేసుల ఉపసంహరణ

AP Govt : ఏబీవీపై కేసుల ఉపసంహరణ

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ)పై జగన్‌ సర్కారు పెట్టిన కేసులను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

Vigilance Report : ఐపీఎస్‌ సంజయ్‌ ప్రాసిక్యూషన్‌

Vigilance Report : ఐపీఎస్‌ సంజయ్‌ ప్రాసిక్యూషన్‌

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, సీఐడీ మాజీ చీఫ్‌ ఎన్‌.సంజయ్‌ ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి