• Home » Indian Railways

Indian Railways

Indian Railways: తరచూ రైలు ప్రయాణాలు చేసేవాళ్లకు కూడా ఈ రూల్స్ తెలిసి ఉండవు.. కింద బెర్తుల్లో టికెట్లు కన్ఫామ్ కావాలంటే..!

Indian Railways: తరచూ రైలు ప్రయాణాలు చేసేవాళ్లకు కూడా ఈ రూల్స్ తెలిసి ఉండవు.. కింద బెర్తుల్లో టికెట్లు కన్ఫామ్ కావాలంటే..!

ట్రైన్ టికెట్ బుక్ చేసుకోగానే మనకు సౌకర్యవంతమైన సీట్ మాత్రం బుక్ కాదు. కాస్త వయసు పైబడిన వాళ్ళకు ఎక్కడో అప్పర్ బెత్ వస్తుంది.

Indian Railway: రైలు వెనుక భాగంలో ఈ గుర్తులకు అర్థమేంటి..? X, LV అనే పదాలు కనుక ట్రైన్ వెనుక భాగంలో కనిపించకపోతే..!

Indian Railway: రైలు వెనుక భాగంలో ఈ గుర్తులకు అర్థమేంటి..? X, LV అనే పదాలు కనుక ట్రైన్ వెనుక భాగంలో కనిపించకపోతే..!

రైలు చివరన ఉన్న బోగీ వెనుకవైపున ఎక్స్ ఏలా ఎల్ వీ అని కచ్చితంగా రాసుంటుంది. చివరి బోగీ అదే అని చెప్పేందుకు ఈ ఆంగ్ల అక్షరాలను రాస్తారు. చివరి బోగీపై ఈ అక్షరాలు లేకపోతే స్టేషన్ మాస్టర్ వెంటనే రైలును ఆపేస్తాడు. పరిస్థితిని చక్కదిద్దాకే మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు.

Odisha Train Accident: ప్రమాద ఘటన స్థలంలో పట్టాలపైకి తొలి రైలు

Odisha Train Accident: ప్రమాద ఘటన స్థలంలో పట్టాలపైకి తొలి రైలు

ఒడిశా ఘోర రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే బాలాసోర్‌లో రైల్వే సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పునరుద్దరించి పట్టాలపై తొలి రైలు వెళ్తుండగా రైల్వే మంత్రి అక్కడే ఉన్నారు.

Odisha train accident : ఒడిశా రైలు దుర్ఘటనకు కారణాలు ప్రకటించిన రైల్వే బోర్డు

Odisha train accident : ఒడిశా రైలు దుర్ఘటనకు కారణాలు ప్రకటించిన రైల్వే బోర్డు

ఒడిశాలో శుక్రవారం జరిగిన రైళ్ల ప్రమాదానికి కారణాలను రైల్వే బోర్డు ఆదివారం వెల్లడించింది. రైళ్ల వేగం అనుమతికి లోబడి ఉందని, అయితే సిగ్నలింగ్ లోపం ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని తెలిపింది.

TDP: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అండగా శ్రీకాకుళం టీడీపీ నేతలు

TDP: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అండగా శ్రీకాకుళం టీడీపీ నేతలు

ఒడిశా: రైలు ప్రమాద బాధితులను టీడీపీ నేతలు పరామర్శించారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ పార్టీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా నేతలను ఆదేశించారు.

Kohli: ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన విరాట్ కోహ్లీ, భారత దిగ్గజాలు

Kohli: ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన విరాట్ కోహ్లీ, భారత దిగ్గజాలు

ఒడిశా రైలు ప్రమాదంపై (Odisha Train Accident) భారత దిగ్గజాలు స్పందించారు.

Train Accident: ఇంతటి ఘోర ప్రమాదంలోనూ ఒక అద్భుతం జరిగింది.. ఎవరూ ఊహించని విధంగా....

Train Accident: ఇంతటి ఘోర ప్రమాదంలోనూ ఒక అద్భుతం జరిగింది.. ఎవరూ ఊహించని విధంగా....

పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్‌‌కు చెందిన సుబ్రొతో పాల్, దేబోశ్రీ పాల్, వారి కుమారుడు ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. కుమారుడిని డాక్టర్‌కు చూపించేందుకు కరగ్‌పూర్ నుంచి చెన్నైకి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగిందని వివరించారు.

Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదం నుంచి బయటపడినవారి కోసం ప్రత్యేక రైలు.. చెన్నైకి 250 మంది ప్రయాణికులు..

Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదం నుంచి బయటపడినవారి కోసం ప్రత్యేక రైలు.. చెన్నైకి 250 మంది ప్రయాణికులు..

ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినవారిలో 250 మంది ప్రత్యేక రైలులో తమ గమ్యస్థానాలకు బయల్దేరారు.

Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై కాంగ్రెస్ స్పందన

Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై కాంగ్రెస్ స్పందన

ఒడిశాలో సంభవించిన ఘోర రైలు ప్రమాదంపై కాంగ్రెస్ స్పందించింది. రైల్ నెట్‌వర్క్ కార్యకలాపాల్లో నిరంతరం భద్రతకు పెద్ద పీట

Kavach: ట్రెండింగ్‌లో కవచ్.. ఇంత ఘోర ప్రమాదం జరిగాక కవచ్ గురించి రైల్వే శాఖ బయటపెట్టిన షాకింగ్ నిజం..!

Kavach: ట్రెండింగ్‌లో కవచ్.. ఇంత ఘోర ప్రమాదం జరిగాక కవచ్ గురించి రైల్వే శాఖ బయటపెట్టిన షాకింగ్ నిజం..!

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ (జూన్ 3, మధ్యాహ్నం 01:45) 261 మంది ప్రాణాలు కోల్పోయినట్లు దక్షిణ తూర్పు మధ్య రైల్వే (South Eastern Railway) వెల్లడించింది. అయితే.. ఇలాంటి రైలు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సాయపడే కవచ్ టెక్నాలజీ.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రూట్‌లో అందుబాటులో లేదని రైల్వే శాఖ వెల్లడించడం గమనార్హం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి