Home » Indian Railways
ప్రయాణికులకు రైల్వే శాఖ (Indian Railways) మంగళవారం ఒక తీపికబురు చెప్పింది. ఎక్స్ప్రెస్ స్పెషల్గా (Express Special) మార్చిన ప్యాసింజర్ రైళ్లలోని (Passenger Trains) సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీలను ఫిబ్రవరి 27వ తేదీ నుంచి పునరుద్ధరించింది. ఈ అంశంపై సోమవారం రివ్యూ మీటింగ్ నిర్వహించి, పాత రేటుకే సెకండ్ క్లాస్ ఆర్డినరీ టిక్కెట్లను అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
దేశంలో రైల్వే వ్యవస్థను ఆధునీకీకరించడానికి నడుం బిగించిన మోదీ(PM Modi) సర్కార్ అందుకు తగినట్లుగా చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వందే భారత్, అమృత్ రైళ్లతో దేశీయ రైల్వే రంగంలో పెను మార్పులు తీసుకొచ్చిన సర్కార్ ఇప్పుడు ఆయా రైల్వే స్టేషన్లను ఆధునికీకరించే పనులను వేగవంతం చేయబోతోంది.
రైల్లో తొలిసారిగా ఒంటరి ప్రయాణం చేస్తున్న ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది.
ఆటోమేటిక్ క్లీనింగ్ ప్లాంట్లలో వందేభారత్ రైళ్లను శుభ్రపరిచే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఎక్కడో యూరప్ లోనే కనిపించే అందాలు మన భారత్ లోనూ ఇలా దర్శనమిస్తున్నాయ్..
ఉద్యోగార్థులకు ఓ గుడ్ న్యూస్. 9 వేల పైచిలుకు టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
Viral Video: భూతల స్వర్గం హిమగిరులు అనే విషయం తెలిసిందే. అందుకే.. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు హిమాలయలను సందర్శిస్తుంటారు. అసలే చలికాలం.. మంచు వర్షం దట్టంగా కురుస్తోంది. తాజాగా హిమాలయ శిఖరాల్లో మంచు వర్షంలో తడిసి ముద్దై హోయలు పోతున్న రైలు వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ షేర్ చేశారు.
IRCTC Bumper Offer: భారత పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. దేశంలో, విదేశాల్లో పర్యటించాలనుకునే పర్యాటకుల కోసం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీల ద్వారా పర్యాటకులు చౌకగా, కంఫర్టబుల్గా ప్రయాణించేందుకు వెసులుబాటు ఉంటుంది. ఐఆర్సీటీసీ ఆధ్యాత్మిక పర్యటనలతో పాటు.. ఎంటర్టైన్మెంట్ టూర్స్ ప్యాకేజీలను కూడా ప్రకటిస్తుంటుంది.
RRB ALP Notification 2024: నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. 5,696 అసిస్టెంట్ లోకోపైలెట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. 20 జనవరి 2024 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది.
దేశంలో ప్రతి ప్రయాణికుడి రైలు టికెట్ పై 55 శాతం రాయితీ ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav) తెలిపారు. ఆయన గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్(Ahmedabad) లో జరుగుతున్న బుల్లెట్ రైలు నిర్మాణ పనులపై శుక్రవారం రివ్యూ నిర్వహించారు.